బడికి బాటేది?.. బురదమయమైన మురికి నీళ్ల దారి.. తీరు మారేది ఎప్పుడు?
వేద న్యూస్, ఆసిఫాబాద్: బడికి వెళ్లే బాట అధ్వానంగా ఉందని రహదారిపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే..కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అందేవెల్లి గ్రామం పాఠశాలకు వెళ్లేందుకు మార్గం బాగాలేదని, బురద నీటిని దాటుకొని…