Tag: attended

కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి

రైతు స్వరాజ్య వేదిక డిమాండ్ ధర్నాచౌక్‌లో నిర్వహించిన సభకు జమ్మికుంట రైతులు హాజరు వేద న్యూస్, హైదరాబాద్: 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని రైతు స్వరాజ్య వేదిక(సంయుక్త కిసాన్ మోర్చా) డిమాండ్ చేసింది.…

మాల మహానాడు సింహ గర్జనకు తరలిన నాయకులు

వేద న్యూస్, వరంగల్: హైదరాబాద్ లో జరిగిన ‘మల సింహగర్జన’కు వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న మాల నాయకులు, కార్యకర్తలు ఆదివారం భారీగా తరలి వెళ్లారు. నెక్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.…