Tag: bjp

కేయూ భూములను కాపాడాలి

వేద న్యూస్, హన్మకొండ : కాకతీయ యూనివర్సిటీ భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కోరారు. శనివారం ఆయన వరంగల్, హన్మకొండ బీజేపీ నేతలతో కలిసి యూనివర్సిటీ రిజిస్ట్రార్ కు వినితి పత్రం అందజేశారు.…

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని భారత ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని…

‘పేగు బంధం’ తెగినట్టేనా?

హుజురాబాద్‌ను ఇక ఆ నేత వదిలినట్లేనా? మారనున్న ఈటల రాజేందర్ ఇలాకా! దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం నుంచి బరిలో రాజేందర్ ఇటీవల ఆ స్థానానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాజీనామా మల్కాజ్ గిరి నుంచి లోక్ సభ పోటీలో…

రాజకీయాల్లోకి మరో ‘చాయ్ వాలా’

సామాజిక సేవలోనూ ముందున్న యువనాయకుడు లోక్‌సభ టికెట్ ఆశావాహుల్లో ముందు వరుసలో అభినవ్ కేంద్ర స్థాయిలో బీజేపీ అగ్రనేతలతో టచ్..సినీ పెద్దల మద్దతు కమలం పార్టీ హై కమాండ్ పరిశీలనలో అభినవ్ సర్దార్ ఆదిలాబాద్ ఎంపీ బరిలో యువ నేత అభినవ్…

రాష్ట్ర రాజకీయాల్లో ‘హుజురాబాద్’కు ప్రత్యేక స్థానం

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై నియోజకవర్గ ముద్ర కాన్‌స్టిటుయెన్సీ నుంచి ఎదిగివచ్చిన నాయకులకు చక్కటి అవకాశాలు ప్రధాన రాజకీయ పార్టీల్లో కీలక భూమిక పోషిస్తున్న హుజురాబాద్ లీడర్లు తమ ప్రాంత నాయకులకు కీలక అవకాశాలు వస్తుండటం పట్ల జనం సంతోషం వేద న్యూస్,…

బీజేపీని బూత్ స్థాయిలో పటిష్టం చేయాలి

ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని దిశా నిర్దేశం వేద న్యూస్, వరంగల్: బీజేపీ పార్టీ పిలుస్తోందని, ప్రతీ ఒక్కరూ బీజేపీలో చేరాలని ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట…

తెలంగాణలో బీఆర్ఎస్ కు మూడోస్థానమే: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

అసెంబ్లీ ఉన్నది మీరు తిట్టుకోవడానికేనా? అని విమర్శ వేద న్యూస్, హుజురాబాద్: ‘‘గావ్ ఛలో అభియాన్’’ కార్యక్రమంలో భాగంగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని రంగాపూర్ గ్రామానికి బండి సంజయ్ వచ్చారు. బుధవారం ఉదయం ఆయన గ్రామమంతా కలియ తిరుగుతూ కేంద్ర ప్రభుత్వ…

సామాజిక బాధ్యత కలిగిన పార్టీ బీజేపీ: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

వేద న్యూస్, వరంగల్ టౌన్: రాముడిపై బీజేపీ రాజకీయాలు చేస్తుందనేది అవగాహన లేని వాళ్లు చేస్తున్న ఆరోపణలని, అయోధ్య రామాలయం దేశ ప్రజలందరికీ చెందుతుందని, రాముడంటే సత్యానికి, ధర్మానికి, విశ్వాసానికి నిదర్శనమని అయోధ్య బాల రాముడి దర్శన్ అభియాన్ రాష్ట్ర కో…

బీజేపీలోకి రానని స్పష్టంగా చెప్పాను

ఢిల్లీ సీఎం కేజ్రివాల్ వేద న్యూస్, డెస్క్ : మాపై ఎన్ని కుట్రలు పన్నినా.ఏమీ జరగదు నేను ఎవరికీ తలవంచను.బీజేపిలోకి చేరితే వదిలేస్తాం అంటున్నారు.ఏం తప్పు చేశామని ఆ పార్టీలోకి వెళ్లాలి.. స్పష్టంగా చెప్పాను రాను అని…పాఠశాలలు కడుతున్నం..ఆస్పత్రులు తేరుస్తున్నాము..రహదారులు నిర్మిస్తున్నాం..…

ఓబీసీ సాధన సభకు తరలిన ఆరె కులస్తులు

వేద న్యూస్, శాయంపేట: శాయంపేట మండలంలోని అన్ని గ్రామాల నుండి ఆరె కులస్తులు హైదరాబాద్ లో శనివారం జరిగిన ఓబీసీ సాధన సదస్సుకు భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆరే సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు దుర్నాల రాజు శనివారం…