Tag: breaking news

కేసీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు నవ్వుతారు- మంత్రి ఉత్తమ్.

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందిం చారు. కాళేశ్వరం ప్రాజెక్టు, సాగునీటి రంగం, గత ప్రభుత్వ పాలనపై తీ వ్ర విమర్శలు చేశారు. రాజకీయ విమర్శలకు కూడా హద్దులు…

మాజీ మంత్రి కొండా సురేఖ సంచలన నిర్ణయం..?

సోమవారం నుంచి ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు మొదటి రోజు ఇటీవల మంత్రి పదవి నుంచి తప్పించబడిన కాంగ్రెస్ నేత, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల మంత్రి పదవి నుంచి…

మాజీ మంత్రి హరీశ్ రావు అరెస్ట్..!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి వాహనంలో తరలించారు. హరీష్‌రావుతో పాటు ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. హరీష్‌రావును పోలీసులు ఎక్కడికి తరలిస్తున్నారనే విషయంపై…

మాజీ మంత్రి కేటీఆర్ కు గాయం..!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అసెంబ్లీ మెయిన్ గేట్ వద్ద గాయాలయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్ , హారీశ్ రావులు తోపులాటలో కిందపడిపోయారు. ఈ నేపథ్యంలోనే…

‘మల్లన్న’.. ఏందీ మాయ!

= సీఎంఆర్ పేరిట ఓ రైస్ మిల్లర్ మాయాజాలం = సుమారు రూ.80 కోట్ల వరకు ప్రభుత్వ సొమ్ము ఎగవేత = కనపర్తి రైస్ మిల్లులో అంతులేని అక్రమాలు = లక్ష క్వింటాళ్ల ధాన్యం గోల్‌మాల్ = పాతవి ఇవ్వరు.. కొత్తవి…

భట్టీ సంచలన నిర్ణయం…!

వేదన్యూస్ – ప్రజాభవన్ తెలంగాణ డిప్యూటీ సీఎం .. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి. అక్రమ కేసులు పెట్టి సంగారెడ్డి జైలుకి…

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై వేటు ఖాయం..!

వేదన్యూస్ – నాంపల్లి వరుస వివాదస్పద వ్యాఖ్యలతో ఇటు మీడియాలో నిలుస్తూ అటు పార్టీ పరువును గంగలో కలుపుతున్నారు అనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. అయితే రాజాసింగ్ పై వేటు ఖాయమా..?. ఇప్పటికే రాష్ట్ర…

జమిలీ ఎన్నికలు ఎప్పుడంటే…!

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వన్ నేషన్ .. వన్ ఎలక్షన్ విధానం తీసుకురావాలని ఎప్పటినుండో కలలు కంటున్న సంగతి మనకు తెల్సిందే. దీనికి సంబంధించిన ప్రక్రియను అంతటా బీజేపీ ప్రభుత్వం పూర్తి చేసుకుంటుంది.…

రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త.!

వేదన్యూస్ – ఢిల్లీ రేషన్ కార్డు హోల్డర్స్ కు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. దేశ వ్యాప్తంగా ఇంకా కేవైసీ చేయించుకోని వాళ్ల కోసం గడవును పెంచుతున్నట్లు ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేవైసీ…

జపాన్ కు సీఎం రేవంత్ రెడ్డి…!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల పదిహేను తారీఖున జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల ఇరవై మూడు వరకు అక్కడే ఉండనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వెస్టర్న్ జపనీస్ సిటీ ఒసాకాలో జరిగే ఇండస్ట్రీయల్ ఎక్స్ పో…