Month: April 2026

శ్రీకాంత్ జన్మదినం సందర్భంగా నిత్యవసర సరుకులు పంపిణీ…

వేద న్యూస్, హనుమకొండ : రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమై పేదరికంలో మగ్గుతున్న కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మియాపురం శ్రీకాంత్ చారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. హనుమకొండ పెద్దమ్మగడ్డలోని అక్షర కాలనీకి చెందిన మియాపురం శ్రీకాంత్ చారి…

లోపాలు.. శాపాలు! = ఎన్పీడీసీఎల్‌లో పదోన్నతుల్లో వింత నిబంధనలు

= అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ జాబితాలో సీనియర్లకు మొండిచేయి = అర్హులకు కాదని జూనియర్లకు పట్టం = సర్కిళ్ల వారీగా వేర్వేరు తేదీల్లో డీపీసీల నిర్వహణే వివాదానికి మూలం = జాయినింగ్ తేదీల ఆధారంగా లిస్టు తయారీ = సీనియారిటీ కోల్పోతున్న…

ప్రజలకు ఇంటిపన్నులో రాయితీ కల్పించిన ప్రభుత్వం

వేద న్యూస్ ఆంద్రప్రదేశ్ : గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను చెల్లించేవారికి ప్రభుత్వం 5శాతం రాయితీ ఆఫర్ ప్రకటించింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆస్తి పన్నును వచ్చే ఏడాది మార్చి వరకు చెల్లించవచ్చు. అయితే…

లియాఫీ 1964 వరంగల్ డివిజన్ మీడియా అండ్ పబ్లిసిటీ చైర్మన్ గా ఆవునూరి కుమారస్వామి నియామకం

వేద న్యూస్, వరంగల్ టౌన్ : భారతీయ జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య(లియాఫీ) 1964 వరంగల్ డివిజన్ కార్యవర్గ సమావేశం డివిజన్ అధ్యక్షుడు పులి సుధాకర్ అధ్యక్షతన శనివారం నగరంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో డివిజన్…

మెగా వైద్య శిబిరం విజయవంతం

వేద న్యూస్, వరంగల్ టౌన్ : వరంగల్,దేశాయి పేట Ckm కళాశాల గ్రౌండ్ లో నిర్వహించిన మెగా వైద్య శిబిరం విజయవంతమైందని నిర్వాహకులు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్, మన ముచ్చట్లు వాట్సాప్ గ్రూప్ బాద్యులు,గోకె వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫాదర్…

ఫలించిన సర్పంచ్ వెంకటేష్ కృషి…ముస్త్యాలపల్లి గ్రామానికి బస్సు సౌకర్యం

వేద న్యూస్, నడికూడ : బాధ్యతగల యువకుడిగా తన గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కోసం చేసిన కృషి నేడు ఫలించింది.వివరాల్లోకెళితే హనుమకొండ జిల్లా నడికూడ మండలం ముస్త్యాలపల్లి గ్రామానికి గత కొన్ని సంవత్సరాల నుండి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు,…

వరంగల్ కు ప్రధాని మోదీ..

తెలంగాణలో పర్యటించనున్న నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ రెండవ సారి తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో మే 9వ తేదీన ఆయన వరంగల్ మామూనూరు ఎయిర్పోర్టు పనులకు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, టెక్స్…

పర్యావరణంపై అవగాహన లేకపోతే మనుగడ లేదు

జీవ వైవిధ్య కావ్యం: పర్యావరణ విద్య, సుస్థిరత పర్యావరణ విద్య నేడు ఉద్యమంలా సమాజంలో రావాలి పర్యావరణం అనేది మన వెలుపల ఎక్కడో ఉన్న ఒక దృశ్యం కాదు; అది మనలోనూ, మన చుట్టూనూ నిరంతరం ప్రవహించే ఒక మహా కావ్యం.…

న్యాయం కావాలా..? 300 ఏళ్లు ఆగాల్సిందే!

= సామాన్యుడికి అందనంత ఎత్తులో న్యాయదేవత = 5.58 కోట్ల పెండింగ్ కేసుల సుడిగుండంలో భారత్ = ఐఎన్ఏఎం సంచలన నివేదిక = కోర్టుల చుట్టూ కోట్లాది జీవితాలు = జిల్లా కోర్టుల్లో 4.89 కోట్లు, హైకోర్టుల్లో 63 లక్షల ఫైళ్లు…

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..! తోటి కానిస్టేబుల్ వేధింపులే కారణమని సూసైడ్ నోట్..?

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సంగీత (33) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం…