Tag: cotton

వరుణ దేవా.. దయ చూపు..మార్కెట్ లో తడుస్తున్న పత్తి, మక్కలు

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: తెల్ల బంగారం తో అధిక దిగుబడి పొందాలని భావించిన రైతుల ఆశలను వరుణదేవుడు అడియాసలు చేస్తున్నాడు. పత్తి చేనులోనే పత్తి తడిసి ముద్దవుతుండగా., పంటకు ఈసారి దిగుబడి ఇక అతి కష్టమేనని పత్తి రైతులు దిగులు…

బీటీ రోడ్డుపై మక్కకంకులు.. రైతులకు మండల అధికారి కీలక సూచన

వేద న్యూస్, ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండల ప్రధాన రహదారులపై మక్కకంకులు ఆరబెట్టడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ సందర్బంగా ఎంపీడీవో మహమ్మద్ సలీం మాట్లాడుతూ మొక్కజొన్న కంకులు రోడ్డుపై ఆరబెట్టుకోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, మండలంలోని సంబంధిత రైతులందరు ప్రధాన…

సమగ్ర సస్యరక్షణపై రైతులకు శిక్షణ.. అంతర్జాతీయ పత్తి దినోత్సవం సందర్భంగా..

సమగ్ర సస్యరక్షణపై శిక్షణ అంతర్జాతీయ పత్తి దినోత్సవం సందర్భంగా.. డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ నవ క్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ, బీసీఐ ప్రాజెక్టు ఆధ్వర్యంలో.. వేద న్యూస్, ఇల్లందకుంట: అంతర్జాతీయ పత్తి దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల పరిధిలోని…

అధిక దిగుబడినిచ్చే రకం పత్తి విత్తనం “రాశి స్విఫ్ట్”

రాశి స్విఫ్ట్ “మెగా ఫీల్డ్ డే” అధిక దిగుబడినిచ్చే రకం పత్తి విత్తనం “రాశి స్విఫ్ట్”: కంపెనీ అధికారులు వేద న్యూస్, ఇల్లందకుంట: కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం మర్రివానీపల్లె గ్రామంలో రైతు రాజిరెడ్డి పత్తి చేనులో మంగళవారం రాశి సీడ్స్…

పత్తి పంటకు రూ.12 వేలు గిట్టుబాటు ధర కల్పించాలి

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఆవిడపు ప్రణయ్ కుమార్ వేద న్యూస్, హైదరాబాద్: పత్తి పంటకు రూ.12 వేలు గిట్టుబాటు ధర కల్పించాలని, తేమ పరీక్ష లేకుండా సీసీఐ, ప్రయివేటు జిన్నింగ్ మిల్లుల ద్వారా కొనుగోలు చేయాలని బీసీ యువజన…

సీసీఐ ద్వారా పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి

అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారికి బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ప్రణయ్ కుమార్ వినతి వేద న్యూస్, ఆసిఫాబాద్: సీసీఐ ద్వారా పత్తిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి…

అడ్తిదారుల సంఘం అధ్యక్షుడిగా ఎర్రబెల్లి

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని అడ్తిదారుల సంఘ భవనంలో అడ్తిదారుల సంఘం ఎన్నికలు శనివారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గండ్రపల్లి గ్రామానికి చెందిన (కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట మండల అధ్యక్షులు) ఎర్రబెల్లి రాజేశ్వర్ రావు ఏకగ్రీవంగా మూడోసారి ఎన్నికయ్యారు.…