Tag: elections

ఎంపీడీఓ కార్యాలయం ఆకస్మిక తనిఖీ

వేద న్యూస్,వీర్నపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. వీర్నపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడి…

పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

– ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ వేద న్యూస్, పాపన్నపేట: నేడు జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పాక్షపాతంగా నిర్వహించేందుకు మెదక్ జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎస్పీ డి.వి.…

పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

వేద న్యూస్, టేక్మాల్: పోస్టల్ బ్యాలెట్ ను ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బంది, సర్వీస్ ఓటర్లు ఉపయోగించుకోవలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్పష్టం చేశారు. టేక్మాల్ ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని…

ఇంటింటా కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం

వేద న్యూస్, రుద్రూర్: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇందూరి సునీత -చంద్రశేఖర్ సర్పంచ్ బరిలో నిలిచారు. ఈ సందర్భంగా శుక్రవారం ఇంటింటా తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. బ్యాలెట్ పత్రాలను చూయిస్తూ…

ఎన్నికలు శాంతియుతంగా జరగడానికి ప్రజలు సహకరించాలి

– రూరల్ సీఐ పీ.వెంకట్ వేద న్యూస్, శంకరపట్నం : జరగబోయే గ్రామపంచాయతీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని పోలీసులు మండలంలోని మెట్టుపల్లి, కాచాపూర్ గ్రామాలలో గురువారం రోజున గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలకు సంబంధించి పలు సూచనలు చేయడం జరిగినది.…

గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా

బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి దుంపల సౌజన్య రత్నాకర్ రెడ్డి వేద న్యూస్, శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామ ప్రజలు తనని ఆదరించి సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని ఆరేపల్లి గ్రామ…

కాసిపేటలో నామినేషన్ల హోరాహోరీ

– అర్ధరాత్రి వరకు అభ్యర్థుల రద్దీ – 22 పంచాయతీలకు 506 నామినేషన్లు వేద న్యూస్, కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ఉత్సాహం మంగళవారం రాత్రివేళ పుంజుకుంది. నామినేషన్ల చివరి రోజు కావడంతో అభ్యర్థులు, అనుచరులు…

సర్పంచ్ అభ్యర్థిగా మంజుల సుధాకర్, నామినేషన్

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కోదురుపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కత్తేరపాక మంజుల సుధాకర్, నామినేషన్ వేయడం జరిగింది. అనంతరం కత్తేరపాక మంజుల సుధాకర్, మాట్లాడుతూ కోదురుపాక గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లి ఆదర్శ…

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సీఐ శశిధర్ రెడ్డి

వేద న్యూస్, కాసిపేట: కాసిపేట మండలంలో సాగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి మంగళవారం ప్రత్యేక పర్యటన నిర్వహించారు. కాసిపేట ఎస్సై ఆంజనేయులు, దేవాపూర్ ఎస్సై గంగారంలతో కలిసి నామినేషన్ కేంద్రాలను సందర్శించిన సందర్భంగా…

మూడో విడత ఎన్నికల కోసం నామినేషన్ స్వీకరణ కేంద్రాల కేటాయింపు

వేద న్యూస్,శాయంపేట: మూడో విడత ఎన్నికల కోసం నామినేషన్ స్వీకరణ శాయంపేట మండలం తేదీ 03/12/2025 నుండి తేదీ 05/12/2025 తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు శాయంపేట మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలకు సర్పంచ్ , వార్డు…