Tag: government

సమయానుకూలంగా బస్సులు నడపాలి

వేద న్యూస్, వీర్నపల్లి : గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం రెండు గంటల పాటు మర్రిమడ్ల…

వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

వేద న్యూస్, హన్మకొండ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల రూ. 6వేలు, అలాగే అన్ని రకాల పెన్షన్లు రూ.4000 పెంచాలని జిల్లా ఇన్చార్జి కందుకూరి సోమన్న మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హంటర్…

18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేయించుకోవాలి

– కలెక్టర్ ఇలా త్రిపాటి వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి : 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం వేములపల్లి మండల కేంద్రంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో…

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

నిబంధనల ప్రకారం ఎరువులు,విత్తనాలు విక్రయించాలి – జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేద న్యూస్, ముస్తాబాద్ : ముస్తాబాద్ మండలంలోని ఎరువులు విత్తనాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జిల్లాలో ఎరువులు, విత్తనాల స్టాక్, సేల్స్ రిజిస్టర్…

కార్మిక చట్టాల పరిరక్షణకై పోరాడుదాం.

వేద న్యూస్, మఠంపల్లి : కార్మిక చట్టలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిన లేబర్ కోడ్ లను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వన్ని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేసారు. మఠంపల్లి మండలంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్మిక వెల్ఫేర్ బోర్డ్…

వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సత్యం వికలాంగురాలికి రూ.50 వేల సాయం వేద న్యూస్, చొప్పదండి/గంగాధర: రాష్ట్రంలోని వికలాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. వికలాంగులకు ఆర్థికంగా భరోసా కల్పించడానికి ప్రభుత్వం…

అధికారాల ఆదేశాలు బేఖాతరు..!

వేద న్యూస్, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లాలో కేజీ విల్స్ తో రోడ్లు పై ట్రాక్టర్లు తిరగరడం నిలిపి వేయాలి అని ప్రకటనల వారికే తప్ప ఆచరణలో ఏలాంటి మార్పు లేదు. కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో యదేచ్చగా కొంత…

వితంతువులు,వికలాంగుల కోసం సర్కార్ నిర్ణయం

వేద న్యూస్, మిర్యాలగూడ ప్రతినిధి : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన అన్ని మండలాల ఎంపీడీవోలతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రత్యేక అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి…

‘ఆవాస’ పూర్వ విద్యార్థి కృష్ణ మోహన్‌రాజుకు సర్కారీ కొలువు.. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా సింగ

వేద న్యూస్, జమ్మికుంట: సాధించాలనే పట్టుదల ఉంటే ప్రతి ఒక్కరూ అనుకున్నది సాధించగలరని మాటల్లో చెప్పడం కాకుండా చేతల్లో చేసి నిరూపించారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయం కేశవపురం పూర్వ విద్యార్థి సింగ కృష్ణ మోహన్ రాజు. సర్కారీ…

శభాష్ నరేశ్..పారిశుధ్య  నిర్వహణపై ఇంజపెల్లికి ‘ప్రత్యేక’ శ్రద్ధ

వేద న్యూస్, హన్మకొండ/దామెర: ప్రభుత్వ అధికారి అనగానే చాలు..వారు కేవలం తమ పని సమయాల్లో మాత్రమే కార్యాలయాల్లో ఉంటారని, తమ విధుల నిర్వహణ పట్ల కొంత అలసత్వం వహిస్తారనే భావన జనంలో ఉంది. కాగా, అలాంటి అపోహలకు తావివ్వకుండా విధి నిర్వహణలో…