Tag: Hanamkonda

పసరగొండలో సమస్యల స్వాగతం..నిరుపయోగంగా డంపింగ్‌యార్డు, పశువుల మేత ప్రదేశం క్రీడాప్రాంగణం!

వేద న్యూస్, వరంగల్: హనుమకొండ జిల్లా దామెర మండల పరిధిలోని పసరగొండ గ్రామంలో సమస్యలే సాదరంగా స్వాగతం పలుకుతున్నట్టు కనిపిస్తున్నది. సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులే నెలకొన్నాయని ప్రజలు అంటున్నారు. గ్రామంలో దాదాపు రూ.2 లక్షలతో నిర్మించిన డంపింగ్ యార్డు…

ఒత్తిడి తట్టుకోలేక.. ఓ ప్రైవేటు కాలేజీ హాస్టల్‌లో ఇంటర్ విద్యార్థి సూసైడ్!

వేద న్యూస్, బ్యూరో: కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థులపైన ఒత్తిడి కత్తులు వేలాడుతున్నాయి!. చదువులో రాణించాలని చేసే ఒత్తిళ్లు తట్టుకోలేక విద్యార్థులు లోలోపల మధనపడుతూ.. ఆ ప్రెషర్‌ను భరించలేక.. తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా…

భద్రకాళీ దేవస్థానం హుండీలు లెక్కింపు…

వేద న్యూస్, వరంగల్ : వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానం హుండీలు లెక్కింపు జరుపగా) రూ|| 88,41,510=00 (అక్షరాల ఎనభై ఎనిమిది లక్షల నలభై ఒక్క వేయి ఐదు వందల పది రూపాయలు మాత్రమే) ఆదాయం సమకూరినది.…

సాంకేతిక పరిజ్ఞానం ఉపాధ్యాయులు ఉపయోగించుకోవాలి

వేద న్యూస్, శాయంపేట: జిల్లా విద్యాశాఖ అధికారి హన్మకొండ ఆదేశానుసారం సోమవారం జిల్లా పరిషత్ పెద్దకొడపాక పాఠశాల యందు ప్రాథమికోన్నత స్థాయి గణిత ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నడికూడ ,శాయంపేట, పరకాల మండలాల గణిత ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ…

యూనివర్సిటీ భూములను కాపాడాలి

*ఎం సి పి ఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవికి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేత*. *యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాన్ని యూనివర్సిటీ భూములలో చేపట్టవద్దు*. వేద న్యూస్, హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీ కి భవిష్యత్తులో చాలా…

గ్రంథాలయ చైర్మన్ పదవి వినయ్ భాస్కర్ పెట్టిన భిక్ష..!

-మైనార్టీ నాయకుడు ఎస్.కే మహమూద్ వేద న్యూస్, కాజీపేట : హనుమకొండ జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి తమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పెట్టిన భిక్ష అని మైనార్టీ నాయకుడు ఎస్.కే మహమూద్ అన్నారు.శుక్రవారం కాజీపేట మీడియా పాయింట్…

ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభం

వేద న్యూస్, కాజీపేట : వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, కాజీపేట పట్టణం 63వ డివిజన్లోని జూబ్లీ మార్కెట్ వడ్డెర కాలనీ లో శుక్రవారం ఇంద్రమ్మ లబ్ధిదారుల ఇంద్రమ్మ ఇల్లుకు 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ సయ్యద్ రజాలి ముగ్గు పోసి ప్రారంభించారు.…

కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ప్రతిష్ఠాపనకు విరాళాల సేకరణ

వేద న్యూస్, శాయంపేట: శాయంపేట మండల కేంద్రంలోని ప్రధాన కూడలి వద్ద పద్మశాలి కులస్తుల ఆరాధ్యుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నాయకులు నడుం బిగించారు. మండల అధ్యక్షుడు వంగరి సాంబయ్య ఆధ్వర్యంలో…

ఇంటిగ్రేటెడ్ పాఠశాలను అడ్డుకోవాలని ఊరుకునేది లేదు

– కేయూ విద్యా సంఘాల ఐక్యకాచరణ కమిటీ వేద న్యూస్, హన్మకొండ : కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను స్వాగతిస్తున్నామని కాకతీయ యూనివర్సిటీ వీ.సి వైస్ చాన్సర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా…

యూనివర్సిటీ భూములను కాపాడుకుందాం

భవిష్యత్ తరాలకు అందిద్దాం కేయూ భూములను కాపాడాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ వేద న్యూస్, హనంకొండ: అన్యక్రతమవుతున్న కాకతీయ యూనివర్సిటీ భూములను కాపాడాలని, యూనివర్సిటీ భూములకు హద్దులు నిర్మించి ప్రహరి గోడ నిర్మించాలని, గత నెల 17వ తారీఖున…