యూరియా ఏ‘దయా’.. ఎరువు కోసం వచ్చి సొమ్మసిల్లిన రైతు!
వేద న్యూస్, గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రం రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీఏసీఎస్ ఎదుట ఉదయం నాలుగు గంటల నుండి యూరియా కోసం నిలుచున్న…