Tag: Minister Konda Surekha

సామాజిక తెలంగాణే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వ అడుగులు

– రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వేద న్యూస్, వ‌రంగ‌ల్ టౌన్: భార‌త రాజ్యాంగ రూప‌కర్త డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్కర్ ఆశ‌య సాధ‌న‌కు ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని సామాజిక తెలంగాణే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వ అడుగులు వేస్తుంద‌ని వ‌రంగ‌ల్ లో శ‌నివారం…

మంత్రి కొండా సురేఖ ఇంటికి టాస్క్‌ఫోర్స్.. ఎందుకొచ్చారంటూ సుస్మిత ప్రశ్న(వీడియో)

వేద న్యూస్, వరంగల్: మంత్రి కొండా సురేఖ ప్రైవేటు ఓఎస్డీ టర్మినేషన్ చర్చనీయాంశంగా మారిన సంగతి మరువకముందే మరో సంచలనం చోటు చేసుకుంది. సదరు మినిస్టర్ ఇంటికి తాజాగా బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు రావడం హాట్ టాపిక్ గా…

బోనం ఎత్తిన మంత్రి కొండా సురేఖ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: బోనాల పండుగ సందర్భంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని తన సొంత గ్రామమైన వంచనగిరిలోని గ్రామస్తులతో కలిసి బంగారు బోనం ఎత్తుకొని కోటగండి మైసమ్మ తల్లి ఆలయంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ…

ముస్లిం మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్ తోనే  సాధ్యం

రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వేద న్యూస్, డెస్క్ : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో చేపట్టే ఉపవాస…

రూ.200 కోట్లతో టెక్నికల్ సెంటర్!

ఫలించిన అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కృషి టెక్నికల్ సెంటర్ ను వరంగల్ జిల్లాలో స్థాపించేందుకు రాష్ట్ర మంత్రివర్గాన్ని ఒప్పించిన మంత్రి సురేఖ యావత్ తెలంగాణలోనే ఏకైక టెక్నికల్ సెంటర్ కేంద్రంగా వరంగల్ వేలాదిమందికి ఉద్యోగ,…

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించాలి

అటవీ, పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వేద న్యూస్, హైదరాబాద్ : భవిష్యత్ తరాలకు నివాసయోగ్యమైన పరిసరాలను అందించటం మన అందరి బాధ్యత అని అటవీ, పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.పచ్చదనం పెంపుకు ఎంతగా ప్రాధాన్యతను ఇస్తున్నామో,…

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజా పాలన:రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

వేద న్యూస్, వరంగల్ : ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. శుక్రవారం జిడబ్ల్యు ఎం సి కమిషనర్…

అమ్మవారిపేట జాతర ఘనంగా నిర్వహిస్తాం

అమ్మవారిపేట జాతర కమిటీ సభ్యులు వేద న్యూస్, వరంగల్: అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతరను వైభవోపేతంగా నిర్వహిస్తామని ఆ జాతర కమిటీ సభ్యులు తెలిపారు. శనివారం ఉర్సు నాగేంద్రస్వామి దేవస్థానం ఈవో కమలా, జాతర చైర్మన్ కొడూరి భిక్షపతి ఆధ్వర్యంలో జాతర…

ప్రజాపాలన గ్రామ, వార్డు సభలను పటిష్టంగా నిర్వహించాలి

రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేద న్యూస్, వరంగల్ జిల్లా : జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపల్ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల…

మంత్రి కొండా సురేఖను కలిసిన కాంగ్రెస్ నేత రాందేవ్

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: అటవీ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసి రాందేవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ సెక్రెటేరియట్ లో మంత్రి సురేఖను ఆమె చాంబర్ లో మంత్రిగా బాధ్యతలు…