Tag: modi

రైతు సంక్షేమమే కేంద్రప్రభుత్వ లక్ష్యం

కేంద్రమంత్రి సోమన్న జమ్మికుంట కేవీకే ‘పీఎం కిసాన్’ కార్యక్రమానికి హాజరు వేద న్యూస్, జమ్మికుంట: రైతు సంక్షేమమే లక్ష్యంగ నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర కేంద్ర జలశక్తి, రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న తెలిపారు. మంగళవారం…

పీఎంగా మూడోసారి మోడీ..లాలపల్లిలో బీజేపీ సంబురాలు

వేద న్యూస్, ఎలిగేడు: భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడో సారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.…

బీజేపీ టికెట్..అరూరికి ఇవ్వాలనుకోవడం న్యాయమేనా? 

వేద న్యూస్, డెస్క్ : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి అందరికీ విదితమే. ఆయన బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్…

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను బొంద పెట్టాలి!

బీజేపి నాయకుల ఘాటు వ్యాఖ్యలు వేద న్యూస్, వరంగల్ : కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించిన పాపానికి ఈ రెండు రాష్ట్రాల్లో సంపదను దోచి, రాహుల్ బృందం లోక్‌సభ ఎన్నికల్లో పంచి పెట్టాలని చూస్తోందని, అవినీతి పాలన సాగించిన బీఆర్ ఎస్,…

‘ప్రధాన మంత్రి సూర్య గర్ ముఫ్ట్ బిజిలి యోజన’ షురూ

పోస్ట్ ఆఫీసులోనే రిజిస్ట్రేషన్లు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి వరంగల్ డివిజన్ తపాలా శాఖ పర్యవేక్షకులు ఎస్.వి.ఎల్.ఎన్ రావు వేద న్యూస్, మరిపెడ: నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ‘ప్రధాన మంత్రి సూర్య గర్ ముఫ్ట్ బిజిలి’ యోజనను…

 భారతదేశ రైల్వే ముఖచిత్రాన్ని మార్చిన మోడీ

ఎయిర్ పోర్టులకు దీటుగా రైల్వే స్టేషన్ల నిర్మాణం రూ.4.50 కోట్లతో తనుగుల-విలాసాగర్ అండర్ పాస్ నిర్మాణ పనులు బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి వేద న్యూస్, జమ్మికుంట: భారతదేశ రైల్వే ముఖచిత్రాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మార్చిందని బీజేపీ…

సంయుక్త కిసాన్ మోర్చా ర్యాలీ విజయవంతం చేయాలి:ఏఐకేఎంఎస్, ఐఎఫ్ టీయూ

వేద న్యూస్, వరంగల్ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు ,కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీన వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీఎం సెంటర్ వరకు జరుగు బైక్ ర్యాలీని…

ఎల్కతుర్తి మండల పరిధిలో కేంద్ర సర్కార్ ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’

పేద ప్రజల సంక్షేమమే కేంద్రం లక్ష్యం బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు చిరంజీవి వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని దండేపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.…

ప్రధాని సంక్రాంతి గిఫ్ట్?..తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

వేద న్యూస్, డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటన చేయనున్నారని టాక్. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి అందరికీ విదితమే.…

బాపూజీ కలలను నెరవేరుద్దాం: సైదా నాయక్

– తపాల శాఖ ఆధ్వర్యంలో ‌చారిత్రాత్మక ప్రదేశాల్లో ‘స్వచ్ఛతా-హీ-సేవ’ వేద న్యూస్, మరిపెడ: తపాల శాఖ ఆధ్వర్యంలో కురవి వీరభద్రస్వామి ఆలయంలో ‘స్వచ్ఛతా-హీ-సేవ’ కార్యక్రమం నిర్వహించినట్లు మహబూబాబాద్ తపాల శాఖ సహాయ పర్యవేక్షకులు లావుడ్యా సైదా నాయక్ తెలిపారు. భారత ప్రభుత్వం…