Tag: Mro office

పదకొండైనా తహశీల్ ఆఫీసు తాళం తీయలేదు.. అదేంది?

అర్జీదారులు ఇబ్బందులు ప్రజాపాలన, గ్రామసభల పేరుతో కార్యాలయం మూసివేతపై ఆగ్రహం వేద న్యూస్,బోయినిపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినిపల్లి మండలం కేంద్రంలో గురువారం ఉదయం 11 గంటల వరకూ ఎంఆర్ఓ,కార్యాలయం తలుపులకు, తాళాలు, వేసి ఉండటం ప్రజలను ఆశ్చర్యానికి, గురి చేసింది.…