Tag: Narendra Modi

పీఎంగా మూడోసారి మోడీ..లాలపల్లిలో బీజేపీ సంబురాలు

వేద న్యూస్, ఎలిగేడు: భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడో సారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.…

బీజేపీ టికెట్..అరూరికి ఇవ్వాలనుకోవడం న్యాయమేనా? 

వేద న్యూస్, డెస్క్ : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి అందరికీ విదితమే. ఆయన బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్…

దాణాపూర్ ఎక్స్ ప్రెస్‌కు జమ్మికుంటలో హాల్టింగ్

ఎంపీ బండి సంజయ్ కుమార్ విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ అనుమతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి వేద న్యూస్, జమ్మికుంట: సికింద్రాబాద్-దాణాపూర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్(12791/92) జమ్మికుంట రైల్వే స్టేషన్ లో త్వరలో ఆగనుంది.…

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని భారత ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని…

రామయ్య క్షమించండి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

వేద న్యూస్, డెస్క్ : అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన జనవరి 22 తేదీ సరికొత్త యుగానికి ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇకపై రాముడు టెంట్లో ఉండాల్సిన అవసరం లేదని, మందిరంలో ఉంటారని పేర్కొన్నారు. ప్రాణప్రతిష్ఠతో రామ…

జనవరి 22న హాలిడే..!

వేద న్యూస్, డెస్క్ : భారత దేశంలో జనవరి 22 వెరీ స్పెషల్ డే గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజున అయోధ్య రామమందిరంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఈనేపథ్యంలో జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లో సెలవు ప్రకటించారు. ఆ…

ఎల్కతుర్తి మండల పరిధిలో కేంద్ర సర్కార్ ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’

పేద ప్రజల సంక్షేమమే కేంద్రం లక్ష్యం బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు చిరంజీవి వేద న్యూస్, ఎల్కతుర్తి: ఎల్కతుర్తి మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని దండేపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.…

ప్రధాని సంక్రాంతి గిఫ్ట్?..తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

వేద న్యూస్, డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటన చేయనున్నారని టాక్. 2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సంగతి అందరికీ విదితమే.…

ప్రధాని మోడీకి పోస్ట్ కార్డుల పంపిణీ

వేద న్యూస్, మంచిర్యాల ప్రతినిధి: బీసీల న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల సీసీ కార్నర్ లోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం వద్ద ప్రధాని మోడీకి పోస్ట్ కార్డులు పంపించారు. ఈ సందర్భంగా బీసీ…

కేటీఆర్ ఎంజీఎంను విజిట్ చేయాలి: బీజేపీ నేత అల్లం

– పోచమ్మ మైదాన్‌లో బీజేపీ శ్రేణుల శ్రమదానం – ‘స్వచ్ఛాంజలి’లో భాగంగా చీపురు పట్టి ఊడ్చిన నాగరాజు వేద న్యూస్, వరంగల్ పోచమ్మ మైదాన్: గాంధీ జయంతిని పురస్కరించుకుని అందరూ ఆదివారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు ఒక…