విషాదం.. విష జ్వరంతో బాలుడు మృతి.. శోకసంద్రంలో కుటుంబం
వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణంలోని ఇందిరనగర్ కు చెందిన ఆటో కార్మికుడు ఎర్రం బాలయ్య మంజుల దంపతుల రెండవ కుమారుడు అశ్విన్ సర్దాక్ (5) విష జ్వరంతో బాధపడుతూ ఉండటంతో పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి…