Tag: on

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కొనసాగుతున్న అడ్మిషన్లు: ప్రిన్సిపాల్

రెండో విడత డిగ్రీ అడ్మిషన్లు కంటిన్యూ వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి.. రెండో విడత డిగ్రీ అడ్మీషన్లు కొనసాగుతున్నాయని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.బి. రమేష్ సోమవారం తెలిపారు. దోస్త్…

ప్రపంచ పొగాకు నివారణ దినోత్సవం సందర్భంగా.. స్మోకింగ్‌కు నో చెబుదాం

వేద న్యూస్, జమ్మికుంట: ‘‘సరదాగా మొదలై / ధూమ పానం/ పాడెదాకా శీఘ్రంగా / మోసుకెళ్లడం ఖాయం’’ అని.. ధూమపానం వల్ల కలిగే నష్టంపై ఓ కవి రాసిన మాటలు అక్షరసత్యాలు. స్మోకింగ్, పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలపై బహిరంగ…

మే 22న పాకాలలో OWLS, అటవీశాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం

వేద న్యూస్, వరంగల్: OWLS(ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ), తెలంగాణ ప్రభుత్వం అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో మే 22న(గురువారం) నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని పాకాల బయోడైవర్సిటీ పార్క్‌లో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఓల్స్ ఓ…

భవితకు యువత సైనికులై కష్టపడాలి

నా ప్రియమైన మాతృభూమిని నేను చూస్తున్నప్పుడు, దాని భవిష్యత్తు గురించి నేను భయపడుతున్నా. అల్లకల్లోలం, అనిశ్చితి తుఫానులతో చుట్టుముట్టబడి దేశం ఉంది. రేపటి తరాల ఆలోచన నా హృదయాన్ని భారంగా మారుస్తోంది. మనం వదిలి వెళ్లే ప్రపంచం అవకాశాల కంటే సమస్యల…

“బంధన్” బాధ్యతారాహిత్యం!?

రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రి సర్జరీ, పోస్ట్ ఆఫ్ కేర్ లో క్షమించరాని నిర్లక్ష్యం పేషెంట్ కృష్ణ ప్రాణాపాయస్థితికి చేరుకున్నా పట్టించుకోని డాక్టర్లు నిర్లక్ష్యంతో..గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తీసుకొచ్చిన వైనం ఆరు నెలలు మంచానికే పరిమితమైన బాధితుడు తనకు న్యాయం…

మరిపెడ జెడ్పీహెచ్‌ఎస్‌లో గ్యాస్ సేఫ్టీ‌పై అవగాహన

వేద న్యూస్, మరిపెడ: మరిపెడ మున్సిపల్ పరిధిలోని మరిపెడ ఉన్నత పాఠశాలలో శ్రీ సాయిరాం ఇండేన్ గ్యాస్ సంస్థ వారు విద్యార్థినీ విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి గ్యాస్ ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవగాహన కార్యక్రమం చేపట్టారు. వంట గదిలో కిరోసిన్, పెట్రోల్…

బంధన్ హాస్పిటల్‌పై డీఎంహెచ్‌వోకు జర్నలిస్ట్ కృష్ణ ఫిర్యాదు

తనకు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేత విచారణ జరిపి న్యాయం చేస్తానని డీఎంహెచ్‌వో అప్పయ్య హామీ వేద న్యూస్, హన్మకొండ: హనుమకొండలో హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న “బంధన్ హాస్పిటల్” లో తనకు జరిగిన అన్యాయంపై హన్మకొండ డీఎంహెచ్ వో…

సైబర్ నేరాల పట్ల అప్రమత్తత అవసరం

జమ్మికుంట ఎస్సై టీ వివేక్ వేద న్యూస్, జమ్మికుంట: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జమ్మికుంట పట్టణ ఎస్సై టీ వివేక్ అన్నారు. బుధవారం పట్టణంలోని అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా సైబర్ నేరాలతో పాటు పలు అంశాలపై యువతకు పలు…

జూన్ 22న కరీంనగర్ ప్రెస్‌ క్లబ్ ప్రారంభం

వేద న్యూస్, జమ్మికుంట: కరీంనగర్ జిల్లాకేంద్రంలో శనివారం నూతనంగా కరీంనగర్ ప్రెస్ క్లబ్ ప్రారంభించనున్నట్టు టీడబ్ల్యూజేఎఫ్ హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు యోహాన్, కార్యదర్శి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు వారు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రెస్ క్లబ్ ఓపెనింగ్‌కు…

ప్రపంచ పర్యావరణ సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం

అమృత్ సరోవర్ స్కీమ్‌కు ఈరయ్య చెరువు ఎంపిక వేద న్యూస్, హన్మకొండ: దామెర మండలకేంద్రంలోని ఈరయ్య చెరువు అమృత్ సరోవర్ పథకంలో భాగంగా ఎంపిక అయినందున చెరువు కట్ట వెంబడి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి…