Tag: PM

హనుమాన్ టట్టూపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ..క్రికెటర్లతో ముచ్చట

క్రికెటర్లతో పీఎం ‘హ‌నుమాన్ ట‌ట్టూ’పై దీప్తి శ‌ర్మకు ప్రశ్న ప్లేయర్స్ అందరికీ స్వీట్లు పంచిన మోడీ వేద న్యూస్, డెస్క్: మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన హ‌ర్మ‌న్‌ప్రీత్ నేతృత్వంలోని భార‌త బృందం బుధ‌వారం ప్ర‌ధాని మోదీని ఆయ‌న నివాసంలో కలిసిన విష‌యం…

బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలి

నరేంద్ర మోదీకి బీసీ జాక్ లేఖ వేద న్యూస్, హన్మకొండ: స్థానిక సంస్థలలో బీసీలకి 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని బిసి జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు ప్రధానమంత్రి నరేంద్ర…

ప్రధాని మోడీ జీవితం అందరికీ ఆదర్శం: ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

వేద న్యూస్, హైదరాబాద్ : నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తో కలిసి టీచర్స్ బీజేపీ ఎమ్మెల్సీ మల్క…

“పది” స్టూడెంట్స్ కు ‘మోడీ కానుక’గా సైకిళ్లు.. పంపిణీ చేయనున్న బండి సంజయ్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ బర్త్ డే సందర్భంగా.. కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 20వేల సైకిళ్ల పంపిణీ సైకిల్ పై ఓవైపు మోడీ.. మరోవైపు బండి ఫోటోల ముద్రణ వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా…

పీఎంగా మూడోసారి మోడీ..లాలపల్లిలో బీజేపీ సంబురాలు

వేద న్యూస్, ఎలిగేడు: భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడో సారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.…

బీజేపీ టికెట్..అరూరికి ఇవ్వాలనుకోవడం న్యాయమేనా? 

వేద న్యూస్, డెస్క్ : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి అందరికీ విదితమే. ఆయన బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్…

పీఎం, సీఎం, మినిస్టర్ ఫొటోలు వైరల్..ఇంతకీ వారు ఏం మాట్లాడుకున్నారంటే?

వేద న్యూస్,డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన సమయంలో జరిగిన సంఘటన ఆసక్తికరంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఆ…

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని భారత ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని…

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను బొంద పెట్టాలి!

బీజేపి నాయకుల ఘాటు వ్యాఖ్యలు వేద న్యూస్, వరంగల్ : కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించిన పాపానికి ఈ రెండు రాష్ట్రాల్లో సంపదను దోచి, రాహుల్ బృందం లోక్‌సభ ఎన్నికల్లో పంచి పెట్టాలని చూస్తోందని, అవినీతి పాలన సాగించిన బీఆర్ ఎస్,…

జనవరి 22న హాలిడే..!

వేద న్యూస్, డెస్క్ : భారత దేశంలో జనవరి 22 వెరీ స్పెషల్ డే గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజున అయోధ్య రామమందిరంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఈనేపథ్యంలో జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లో సెలవు ప్రకటించారు. ఆ…