Tag: PM

పీఎంగా మూడోసారి మోడీ..లాలపల్లిలో బీజేపీ సంబురాలు

వేద న్యూస్, ఎలిగేడు: భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడో సారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.…

బీజేపీ టికెట్..అరూరికి ఇవ్వాలనుకోవడం న్యాయమేనా? 

వేద న్యూస్, డెస్క్ : వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి అందరికీ విదితమే. ఆయన బీజేపీ నుంచి వరంగల్ ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్…

పీఎం, సీఎం, మినిస్టర్ ఫొటోలు వైరల్..ఇంతకీ వారు ఏం మాట్లాడుకున్నారంటే?

వేద న్యూస్,డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ముగించుకొని ఢిల్లీ బయలుదేరిన సమయంలో జరిగిన సంఘటన ఆసక్తికరంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఆ…

మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ

వేద న్యూస్, డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని భారత ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌లోని…

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను బొంద పెట్టాలి!

బీజేపి నాయకుల ఘాటు వ్యాఖ్యలు వేద న్యూస్, వరంగల్ : కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించిన పాపానికి ఈ రెండు రాష్ట్రాల్లో సంపదను దోచి, రాహుల్ బృందం లోక్‌సభ ఎన్నికల్లో పంచి పెట్టాలని చూస్తోందని, అవినీతి పాలన సాగించిన బీఆర్ ఎస్,…

జనవరి 22న హాలిడే..!

వేద న్యూస్, డెస్క్ : భారత దేశంలో జనవరి 22 వెరీ స్పెషల్ డే గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజున అయోధ్య రామమందిరంలో భగవాన్ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఈనేపథ్యంలో జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లో సెలవు ప్రకటించారు. ఆ…

బాపూజీ కలలను నెరవేరుద్దాం: సైదా నాయక్

– తపాల శాఖ ఆధ్వర్యంలో ‌చారిత్రాత్మక ప్రదేశాల్లో ‘స్వచ్ఛతా-హీ-సేవ’ వేద న్యూస్, మరిపెడ: తపాల శాఖ ఆధ్వర్యంలో కురవి వీరభద్రస్వామి ఆలయంలో ‘స్వచ్ఛతా-హీ-సేవ’ కార్యక్రమం నిర్వహించినట్లు మహబూబాబాద్ తపాల శాఖ సహాయ పర్యవేక్షకులు లావుడ్యా సైదా నాయక్ తెలిపారు. భారత ప్రభుత్వం…

చెత్తరహిత దేశం లక్ష్యంగా మోడీ ముందడుగు!

– హుస్నాబాద్ ఎంఈవో ఆఫీసు పరిసరాల్లో బీజేపీ నేతల శ్రమదానం – చెత్త, పిచ్చి మొక్కలను తొలగించి ఆఫీసును నీట్‌గా చేసిన నాయకులు – ‘స్వచ్ఛతా హీ సేవ’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేఎస్ఆర్ వేద న్యూస్, హుస్నాబాద్: భారత…