Tag: protest

సమయానుకూలంగా బస్సులు నడపాలి

వేద న్యూస్, వీర్నపల్లి : గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం రెండు గంటల పాటు మర్రిమడ్ల…

కదం తొక్కిన ‘ఆటో కార్మికులు’..ఉచిత బస్సు పేరుతో మా పొట్ట కొట్టొద్దు

సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా ప్రతినిధి : పార్వతీపురం,గరుగుబిల్లి, కొమరాడ,కురుపాం,జిఎం వలస, సీతానగరం మండలాలకు చెందిన వందలాది మంది ఆటో కార్మికులు పార్వతీపురం చేరుకొని,పార్వతీపురం పాత బస్టాండ్ నుండి కలెక్టర్ కార్యాలయం…

పెన్షన్లు పించాలనే డిమాండ్‌తో మహాసభ.. చీఫ్ గెస్టుగా మందకృష్ణ మాదిగ

మీటింగ్ సక్సెస్ చేయండి: మండల ఇన్‌చార్జి అనిల్ వేద న్యూస్, ఎల్కతుర్తి: ఈనెల 7న(గురువారం) హసన్ పర్తి మండలం లోని చింతగట్టు క్రాస్ దగ్గర ఎంపీఆర్ గార్డెన్‌లో వికలాంగుల, చేయూత పెన్షన్‌దారుల పెన్షన్లను పెంచాలనే డిమాండ్ తో మహా సభ జరగనుంది.…

రాష్ట్రంలో డిగ్రీ ఉన్నట్లా.. లేనట్లా?: వంగల దాలినాయుడు ప్రశ్న 

ఎస్ఎఫ్ఐ నిరవధిక దీక్షలకు కాంగ్రెస్ ఓబీసీ నేత సంఘీభావం వేద న్యూస్, పార్వతీపురం: రాష్ట్రంలో డిగ్రీ ఉన్నట్లా…? లేనట్లా…? అని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఓబిసి జిల్లా చైర్మన్, పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు…

ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు ఎస్ పి సి) రాష్ట్ర నాయకులు అటుకుల శ్రీనివాసరెడ్డి డిమాండ్ వేద న్యూస్, వరంగల్: దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఉపాధ్యాయ…

18 గంటల విద్యుత్తును సరఫరా చేయాలి

ప్రధాన రహదారి పై రైతులు ఆందోళన వేద న్యూస్ ,గంభీరావుపేట: గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగినది ఈ ఆందోళన కార్యక్రమానికి పలువురు నాయకులు పాల్గొని ప్రభుత్వం ఇస్తానన్నటువంటి నాణ్యమైనటువంటి 18 విద్యుత్…

కార్మిక చట్టాల పరిరక్షణకై పోరాడుదాం.

వేద న్యూస్, మఠంపల్లి : కార్మిక చట్టలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం అమలు పరిచిన లేబర్ కోడ్ లను తక్షణమే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వన్ని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేసారు. మఠంపల్లి మండలంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్మిక వెల్ఫేర్ బోర్డ్…

జూలై 9 సమ్మె రాజకీయ ప్రేరేపితం.. అందులో బీఎంఎస్ పాల్గొనదు: శశి

వేద న్యూస్, వరంగల్: జూలై 9 న, ఇతర కార్మిక సంస్థలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించబోతున్నాయని, ఇందులో భారతీయ మజ్దూర్ సంఘ్ (అఖిల భారతీయ విద్యుత్ మజ్దూర్ మహా సంఘ్) చేర్చబడలేదని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి M.శశి…

ఈటల మాట నీటి మూటేనా?.. 9 ఏండ్లుగా న్యాయం కోసం బాధితుల ఎదురుచూపులు

న్యాయం చేయరూ…! జెడ్పీహెచ్‌ఎస్ కోసం 2016లో భూములు కోల్పోయిన బాధితులు బదులుగా 2 గుంటల భూమి, ఇల్లు కట్టిస్తామని అప్పటి మంత్రి హామీ 9 ఏండ్లుగా ఎదురుచూపులు.. తమకు న్యాయం చేయాలని వేడుకోలు అధికారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయామంటూ ఆగ్రహం…

నల్ల బ్యాడ్జీలతో  ఉపాధ్యాయుల నిరసన

వేద న్యూస్, రాయపర్తి : ట్రిబ్‌ ఆగమేఘాల మీద గురుకుల పోస్టుల భర్తీ చేపట్టడంపై ప్రభుత్వ గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రిబ్‌ ద్వారా నియామకాలు చేపట్టడాన్ని…