మహనీయుడి స్మారక సభ విజయవంతం చేయాలి
వేద న్యూస్,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సామాజిక ఉద్యమ కారుడు, ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ సావనపెల్లి రాకేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా”బి. ఆర్. అంబేద్కర్…