Tag: rajanna

డ్రంక్ అండ్ డ్రైవ్ పై విస్తృత విస్తృత తనిఖీలు

ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు-ఎస్సై అశోక్ వేద న్యూస్ ,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని కందికట్కూర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం జరిగింది. వాహనాలకు నెంబర్ ప్లేట్లు,సంబంధించిన పత్రాలనుఆయనపరిశీలించారు.ఈ సందర్భంగా ఎస్సై సిరిసిల్ల అశోక్.…

పెట్రోల్ బంక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* వేద న్యూస్, వేములవాడ: మెప్మా ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వేములవాడ అర్బన్ మండలం పరిధిలోని…

ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్ ల్లో ఘనంగా బోనాల పండుగ

విద్యార్థులు పోతారాజు వేషాలతో విన్యాసాలు వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు ఈ రోజు స్కూల్ టీచర్లు విద్యార్థులు బోనాలు తీసుకొని పోచమ్మ దేవాలయం…

బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరిక.

వేద న్యూస్ ,ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం తిప్పాపురం, గాలిపల్లి, జవారిపేట గ్రామల నుండి 120 మంది భారీ ఎత్తున చేరికలుతిప్పాపురం గాలిపల్లి, జవారిపేట గ్రామాలకు చెందిన తాజా మాజీ సర్పంచ్, ఉప సర్పంచ్ లతో పాటు పెద్ద ఎత్తున నాయకులు కాంగ్రెస్…

పీఎం కిసాన్‌ పేరుతో పరేషాన్‌..

ఏపీకే లింక్‌ ఓపెన్‌ చేయగానే రూ.46 వేలు మాయం* వేద న్యూస్ ,ఎల్లారెడ్డిపెట్ : గత కొన్ని రోజులుగా పీఎం కిసాన్‌ పేరిట ఓ ఏపీకే లింక్‌ వస్తుండగా తెలియక ఓపెన్‌ చేస్తున్న పాపానికి ఖాతాలోని సొమ్ము ఖాళీ అవుతున్న ఉదంతాలు…

18 గంటల విద్యుత్తును సరఫరా చేయాలి

ప్రధాన రహదారి పై రైతులు ఆందోళన వేద న్యూస్ ,గంభీరావుపేట: గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగినది ఈ ఆందోళన కార్యక్రమానికి పలువురు నాయకులు పాల్గొని ప్రభుత్వం ఇస్తానన్నటువంటి నాణ్యమైనటువంటి 18 విద్యుత్…

జిల్లా స్థాయి కామిక్ లెవల్ పోటీలు

ప్రభుత్వ స్కూల్ విద్యార్థి కి మొదటి బహుమతి వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం సిరిసిల్ల జిల్లాలోని గీత నగర్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు జిల్లా స్థాయి కామిక్ లెవెల్ పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ పోటీ లో…

జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం

రైతులకు శిక్షణ కార్యక్రమం వేద న్యూస్,బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం లో ఈ రోజు జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం పైన విలసాగర్ క్లస్టర్ లోని రైతులకి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.బోయినిపల్లి మండలం లో ఈ పథకం…

భూ భారతి సమస్యల పరిష్కారానికి చర్యలు

చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ లోకేష్ కుమార్ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిసిఎల్ఏ వేద న్యూస్ ,రాజన్న సిరిసిల్ల: భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి…

రైలు-బడి ప్రాథమిక పాఠశాలలో బోనాల వేడుకలు

వేద న్యూస్ ,ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ (ఎస్సీ కాలనీ)రైలు-బడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మన రాష్ట్ర పండుగ అయినా బోనాల పండుగను నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగాపాఠశాలప్రధానోపాధ్యాయులు బద్దం రవీందర్…