Tag: Siricilla

క్షేత్రస్థాయిలో కలెక్టర్ పర్యటన.. మౌలిక వసతులు కల్పించాలని ఆదేశాలు

మౌలిక వసతులు కల్పించాలి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ లో ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కందికట్కూర్ గ్రామంలోని…

మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్ సందీప్

డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో ఆకస్మిక తనిఖీ సేవలపై రోగులతో ఆరా వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ లో…

4 ఎకరాల 2 గుంటల సర్కారీ భూమి సరెండర్.. కలెక్టర్, ఎస్పీకి పాస్‌బుక్ హ్యాండోవర్

వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా అప్పగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం లో ప్రభుత్వ భూమిని ఓజ్జల లావణ్య భర్త…

బైక్ దొంగ అరెస్ట్.. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు

వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: బైక్ దొంగతనం చేసి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్టు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఎస్ఐ కే. రాహుల్‌రెడ్డి సోమవారం నిందితుని వివరాలు వెల్లడించారు. ఇటీవల తమ పోలీస్ స్టేషన్…

రూ.లక్షలు వెచ్చించి వేసిన రోడ్డును తవ్వి.. లక్షణంగా వదిలేశారు!

రోడ్డును తవ్వారు.. వేయడం మరిచారు.. రోడ్డు తవ్విన చోట డ్రైనేజీ చేరిక.. పొంచిన సీజనల్ డిసీజెస్ ముప్పు ప్రజలు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం.. పట్టించుకునే వారేరి? కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిలిచిన రోడ్డు నిర్మాణం పనులు వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల…

ప్రమాదకరంగా మారిన రహదారి

యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మతులు చేపట్టాలి. సిపిఎం పార్టీ కమిటీ సభ్యుడు గురజాల శ్రీధర్ డిమాండ్ వేద న్యూస్, వేములవాడ : వేములవాడ పట్టణం నుంచి అయ్యోరుపల్లి, రామన్నపేట మధ్యలో ఈ మధ్యకాలంలోనే లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణం చేపట్టిన సందర్భంలో…

ఆపరేషన్ ముస్కాన్ పకడ్బందీగా నిర్వహిద్దాం

జిల్లా ఎస్పీ మహేష్. బి గితే ఐపిఎస్ వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: గడిచిన 10 రోజుల్లో జిల్లాలో 31మంది పిల్లలను రెస్క్యూ చేసి సిడబ్ల్యూసి ముందు హాజరుపరచగాతల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి అప్పగించడం జరిగింది.18సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుని వారితో…

వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

చెక్కును అందజేసిన ఎమ్మెల్యే సత్యం వికలాంగురాలికి రూ.50 వేల సాయం వేద న్యూస్, చొప్పదండి/గంగాధర: రాష్ట్రంలోని వికలాంగుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. వికలాంగులకు ఆర్థికంగా భరోసా కల్పించడానికి ప్రభుత్వం…