Tag: Telangana

సెల్యూట్.. మట్వాడ సీఐ తుమ్మ గోపి

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: తన విద్యుక్త ధర్మాన్ని నిర్తర్తించి వరంగల్ కమిషనరేట్ పరిధిలోని మట్వాడ సీఐ తుమ్మ గోపి అందరి అభినందనలు పొందారు. వివరాల్లోకెళితే..జనసంచారం లేని చోట ఒక వ్యక్తి రెండు రోజుల క్రితం నీటితో కూడిన 20 ఫీట్ల…

తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్

జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఇన్ చార్జి ప్రిన్సిపాల్ రమేశ్ కాలేజీలో ఘనంగా ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మంగళవారం కాలేజీ ఇన్ చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ బి.రమేశ్ ఆధ్వర్యంలో తెలంగాణ…

ఎమ్మెల్యే మేడిపల్లికి పాడి ఉదయ్ నందన్‌రెడ్డి పరామర్శ

వేద న్యూస్, కరీంనగర్: భార్యవియోగంతో దుఖంలో ఉన్న చొప్పదండి కాంగ్రెస్ శాసనసభ్యుడు మేడిపల్లి సత్యంను యప్ టీవీ, టురిటో అధినేత పాడి ఉదయ్ నందన్ రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఎమ్మెల్యే సత్యం సతీమణి రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.…

బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఈటల?

మరోసారి కరీంనగర్ జిల్లాకే కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి!? దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు సెగ్మెంట్‌ ఎంపీగా గెలిచిన రాజేందర్ సిట్టింగ్ ఎంపీ..సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ స్థానంలో సత్తా చాటిన నేత ఈటలను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే స్వాగతిస్తానన్న ప్రస్తుత ప్రెసిడెంట్…

ఎస్సై భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగింపు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్సై భవాని సేన్ ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐజిపి ఏ. వి.రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.…

తోటి మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ లైంగిక దాడి!

వేద న్యూస్, క్రైమ్: రివాల్వర్ చూపించి తోటి మహిళా కానిస్టేబుల్‌ను బెదిరించి కాళేశ్వరం ఎస్ఐ రెండు సార్లు లైంగిక దాడి చేశారు. ఈ విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాను జిల్లాకు చెందిన ఓ మంత్రి మనిషిని అని చెప్పుకొని…

పీఎంగా మూడోసారి మోడీ..లాలపల్లిలో బీజేపీ సంబురాలు

వేద న్యూస్, ఎలిగేడు: భారత దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడో సారి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు టపాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.…

అక్షర యోధుడు రామోజీరావుకు టీడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ కమిటీ నివాళి 

వేద న్యూస్, జమ్మికుంట: ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన…

ఆరోగ్యవంతమైన మండలంగా తీర్చిదిద్దడమే మన కర్తవ్యం : డాక్టర్ పోరండ్ల నాగరాణి

వేద న్యూస్, మొగుళ్ళపల్లి : మండలాన్ని ఆరోగ్యవంతమైనదిగా తీర్చిదిద్దడమే మనమందరం కర్తవ్యంగా భావించి ప్రజలకు ఆరోగ్య సేవలను అందించాలని మొగుళ్ళపల్లి మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి వైద్య సిబ్బందికి పిలుపునిచ్చారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం…

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

వేద న్యూస్, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించి స్వీట్ పంపిణి చేసారు.అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆ…