“కోడ్” కూసింది… డిసెంబర్ 11, 14, 17 తేదీలు ముఖ్యం
వేద న్యూస్, డెస్క్ : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని, ఒక దశకు మరొక దశకు మధ్య 2 రోజుల వ్యవధి ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 11,…
వేద న్యూస్, డెస్క్ : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని, ఒక దశకు మరొక దశకు మధ్య 2 రోజుల వ్యవధి ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 11,…
విశాలమైన క్రీడాప్రాంగణంలో విద్యార్థులకు ఆటలు క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందేలా టీచర్ల పాఠాలు వేద న్యూస్, జమ్మికుంట: పోటీతత్వం విపరీతంగా పెరిగిన ప్రస్తుత తరుణంలో విద్యావ్యవస్థలో.. మార్కెట్ మాయాజాలంతో ‘మార్కులు’ కీలకంగా మారాయి. ‘‘ఒకటి..ఒకటి..ఒకటి..రెండు..రెండు..రెండు..’’ అంటూ ప్రకటనలతో విద్యార్థులను తమ వైపునకు…
వేద న్యూస్, మెట్ పల్లి: గణేశుడు… ” హరిత” వినాయకుడీ గా దర్శనమిచ్చారు. గంగం గణేషుడు.. పచ్చని ప్రకృతి ఆకృతి రూపం దాల్చినట్టుగా భావిస్తున్నామని కొందరు భక్తులు పేర్కొన్నారు. మెట్ పల్లి మండలం మేడిపల్లి గ్రామ శివారులో వెంకటేశ్వర గుడి ఆవరణలో…
వేద న్యూస్, నల్లగొండ: ముగ్గురు కొట్టుకుంటాంటో..నాలుగో వ్యక్తికి సందు అయినట్టుగా.. సదరు వ్యక్తి దొరికిన కాడికి అక్కడి నుంచి దోసుకపోవడం అంటే ఇదేనేమో మరి!!.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఉల్లి లారీ నల్లగొండ జిల్లా నార్కె ట్ పల్లి…
ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీ గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జననం జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అందెశ్రీ ఇటీవల రూ.కోటి పురస్కారం అందించిన…
వేద న్యూస్, బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుండారం గ్రామమంలో గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను నూతనంగా గెలిచిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రసమయి బాలకిషన్ వ్యక్తిగత కక్ష్యలకోసం , రాజకీయాల కోసం మంజూరు చేసిన నిధులను రద్దు…
వేద న్యూస్, కరీంనగర్: తెలంగాణలో మరో రెండు బస్సు ప్రమాదాలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా లో టిప్పర్ ఢీ కొని 21 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే.. మంగళ వారం రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా…
-ఎమ్మెల్సీ మల్క కొమరయ్య వేద న్యూస్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పిలుపునిచ్చారు. నవంబర్ 11న జరగనున్న ఉపఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించబోతోందని ఆయన పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్నగర్లో జరిగిన ప్రచార…
వేద న్యూస్, కొండమల్లేపల్లి: దీపావళి పండుగ రోజున నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో అత్యంత విషాదకర ఘటనచోటుచేసుకుంది. భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైనఓ తల్లి.. తన ఇద్దరు చిన్నారులను గొంతు నులిమి చంపిన అనంతరం, తానూ ఉరివేసుకునిఆత్మహత్యకు…
గొనేల విజేందర్ వేద న్యూస్, హన్మకొండ: బీసీలకు జీవో ద్వారా కాకుండా చట్టబద్ధత కల్పించాకే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని ముదిరాజ్ మెపా హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు గొనేల విజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం ఓ ప్రకటన…