Tag: water

నీట మునిగిన ఎంఈఓ ఆఫీసు..!

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి: రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షం నేపథ్యంతో వేములపల్లి ఎంఈఓ కార్యాలయం నీట మునిగింది. ఎంఈఓ కార్యాలయం గుంతల మయంగా దర్శనమిస్తుంది. ప్రతిరోజు కార్యాలయానికి వచ్చే అధికారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయ ప్రదేశంలో…

అంగన్ వాడీ కేంద్రానికి నీళ్లు మోయాల్సిందేనా?..సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు

వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట ప్రాథమిక పాఠశాలలో గత ప్రభుత్వం అంగన్ వాడీ నూతన భవనాన్ని నిర్మించింది. మూడు నెలల క్రితం భవనం ప్రారంభం కాగా, మూడు నెలలుగా సజావుగా…

“వేద న్యూస్” కథనానికి స్పందన.. ఎట్టకేలకు దిగివచ్చిన అధికారులు

మంచి నీటి పైపుల పునరుద్ధరణ వేద న్యూస్, మడికొండ : మంచి నీరు వృధాగా పోయి మురుగు కాలువలో కలిసి పోతుండటంతో.. ఈ నెల 22 వ తేదీన “వేద న్యూస్” దినపత్రికలో దీనిపై కథనం ప్రచురించగా, స్పందన వచ్చింది. ఎట్టకేలకు…

వంతెనపై భారీ నీరు.. పురిటి నొప్పులతో గర్భిణి.. జేసీబీ సాయంతో దాటింపు

వేద న్యూస్, రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్‌కు చెందిన లక్ష్మీ అనే గర్భిణికి గురువారం పురిటి నొప్పులు రావడంతో రాయికల్ కు తీసుకెళ్తుండగా, రామోజీపేట – భూపతి పూర్ మధ్య గల లో లెవల్ వంతెన పై భారీగా…

అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఆఫీసర్లు.. ప్రజల సం‘రక్షణ’కు తక్షణ చర్యలు

భారీ వర్షంతో పొంచిన వరద ముప్పు వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ వరద నీటితో జలమయమైంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు.…

నీట మునిగిన వరంగల్.. పలు ప్రాంతాల్లో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు

వేద న్యూస్, వరంగల్: సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు వరంగల్ నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాలు చెరువుల వలే మారాయి. ఇండ్లలోకి భారీ స్థాయిలో వరద వచ్చి.. రోడ్లు కుంటలను తలపిస్తున్నాయి. భారీ స్థాయిలో వర్షం…

Amazon: నీటి పునరుద్ధరణ ప్రాజెక్టులకు అమెజాన్ రూ.37 కోట్ల పెట్టుబడి

భారతదేశ వ్యాప్తంగా నీటి సంరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టులకు మద్దతుగా అమెజాన్ ఇండియా రూ.37 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో, భారతదేశంలోని నీటి కొరత ఉన్న పట్టణ ప్రాంతాలైన బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, మరియు ముంబైలలో ఏటా 3…

కమలాపూర్ మండల పరిధిలోని కాసింపల్లిలో నీటి కష్టాలు..!

మిషన్ భగీరథ నీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు సుమారుగా 10 కుటుంబాలకు నీళ్ల కరువు మంచినీళ్లు సరఫరా చేయాలని వేడుకోలు వేద న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కాసింపల్లిలో సుమారుగా 10 కుటుంబాలకు మిషన్ భగీరథ…

నీటి వృథాపై పట్టింపు లేదా..? కేయూ హాస్టల్‌లో ఇష్టారాజ్యమా?

వివేకానంద రీసెర్చ్ స్కాలర్ హాస్టల్‌లో నీటి వృథా కేర్‌టేకర్ వేణు నిర్లక్ష్యం వేద న్యూస్, వరంగల్/కేయూ: వివేకానంద రీసెర్చ్ స్కాలర్ హాస్టల్ (కాకతీయ విశ్వవిద్యాలయం)లో కేర్‌టేకర్ నిర్లక్ష్యంతో నీరు వృథాగా పోతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌కు సంబంధించిన నీటి…

దారి తీరు మారేనా..? పొంచిన సీజనల్ ముప్పు.. పట్టించుకునే వారేరి?

వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం కనగర్తి గ్రామ ఎస్సీ కాలనీలో దారిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చినుకు పడితే చాలు చిత్తడే అన్నట్టుగా రోడ్డు పై నీళ్లు నిలుస్తున్నాయని, దాంతో తాము ఇబ్బందులు…