నీట మునిగిన ఎంఈఓ ఆఫీసు..!
వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి: రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షం నేపథ్యంతో వేములపల్లి ఎంఈఓ కార్యాలయం నీట మునిగింది. ఎంఈఓ కార్యాలయం గుంతల మయంగా దర్శనమిస్తుంది. ప్రతిరోజు కార్యాలయానికి వచ్చే అధికారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాలయ ప్రదేశంలో…