రెండు రోజులు నీటి సరఫరా బంద్
వేద న్యూస్, వరంగల్ : ధర్మసాగర్ లోని 60 ఎంఎల్ డి రిజర్వాయర్ వద్ద మిషన్ భగీరథ వారు నిర్వహణ పనులు చేస్తున్న కారణం గా వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధి లో ఏప్రిల్ 29 (సోమవారం) నుండి ఏప్రిల్…
వేద న్యూస్, వరంగల్ : ధర్మసాగర్ లోని 60 ఎంఎల్ డి రిజర్వాయర్ వద్ద మిషన్ భగీరథ వారు నిర్వహణ పనులు చేస్తున్న కారణం గా వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధి లో ఏప్రిల్ 29 (సోమవారం) నుండి ఏప్రిల్…
రైతుల ఆరోగ్యమే ప్రభాత్ సీడ్స్ కంపెనీ లక్ష్యం వేద న్యూస్, జమ్మికుంట : రైతులకు మంచి విత్తనాలు అందించడం తో పాటు రైతులకు,సమాజానికి, విద్యార్థుల కు మంచి ఆరోగ్యం కూడా అందించాలనే లక్ష్యం తో సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా శనివారం…
వేద న్యూస్, వరంగల్ టౌన్: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ సభ్యులు తెలిపారు.బుధవారం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి101ఏ, హరిప్రియా పీడ్స్ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో చలివేంద్రం…
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాబోయే వానాకాలం పంట నాటికి తూముల మరమ్మతు చేయిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి: దొంతి వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: పాకాల చెరువు కింద రబీ పంటలకు చివరి ఆయకట్టు వరకు నీరు…