Tag: water

బడికి బాటేది?.. బురదమయమైన మురికి నీళ్ల దారి.. తీరు మారేది ఎప్పుడు?

వేద న్యూస్, ఆసిఫాబాద్: బడికి వెళ్లే బాట అధ్వానంగా ఉందని రహదారిపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే..కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అందేవెల్లి గ్రామం పాఠశాలకు వెళ్లేందుకు మార్గం బాగాలేదని, బురద నీటిని దాటుకొని…

మోకాళ్ల లోతు నీళ్లు.. ఎలమంచిలితండా అంగన్‌వాడీకి వెళ్లే ‘దారి’ గిట్లనా?

మా సమస్యలు తీర్చేదెవరు..?: వాపోతున్న గ్రామస్తులు వేద న్యూస్, డోర్నకల్/మరిపెడ: ఎలమంచిలి తండా గ్రామపంచాయతీలో చినుకు పడితే చాలు.. మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయి గ్రామస్తులకు నరకం చూపుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న దుస్థితి ప్రస్తుత ప్రభుత్వంలోనూ కొనసాగుతుండటంతో స్థానికులు…

రెండు రోజులు నీటి సరఫరా బంద్

వేద న్యూస్, వరంగల్ : ధర్మసాగర్ లోని 60 ఎంఎల్ డి రిజర్వాయర్ వద్ద మిషన్ భగీరథ వారు నిర్వహణ పనులు చేస్తున్న కారణం గా వరంగల్ అండర్ రైల్వే జోన్ పరిధి లో ఏప్రిల్ 29 (సోమవారం) నుండి ఏప్రిల్…

ప్రభుత్వ ఆస్పత్రి, స్కూల్‌కు వాటర్ ప్యూరిఫైయర్ అందజేత

రైతుల ఆరోగ్యమే ప్రభాత్ సీడ్స్ కంపెనీ లక్ష్యం వేద న్యూస్, జమ్మికుంట : రైతులకు మంచి విత్తనాలు అందించడం తో పాటు రైతులకు,సమాజానికి, విద్యార్థుల కు మంచి ఆరోగ్యం కూడా అందించాలనే లక్ష్యం తో సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా శనివారం…

దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు

వేద న్యూస్, వరంగల్ టౌన్: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ సభ్యులు తెలిపారు.బుధవారం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ వి101ఏ, హరిప్రియా పీడ్స్ ఆధ్వర్యంలో వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో చలివేంద్రం…

పాకాల చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రాబోయే వానాకాలం పంట నాటికి తూముల మరమ్మతు చేయిస్తాం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షపాతి: దొంతి వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి/నర్సంపేట: పాకాల చెరువు కింద రబీ పంటలకు చివరి ఆయకట్టు వరకు నీరు…