Tag: with

ఈ విషయం మీకు తెలుసా..? ప్రకృతి ఒడిలో సేదతో ఆయుష్షు..!

ప్రకృతిలోని అడవులు, సరస్సులు, జలపాతాలను సందర్శించడం, అటవీ నడక ద్వారా మన దైనందిన జీవిత కార్యకలాపాల ద్వారా మనలో ఉత్పత్తి చేయబడిన మానసిక ఒత్తిడి సమతుల్యమవుతుంది. కొత్త ఉత్సాహం కలిగి మానసిక, శారీరక ఆనందంతో మనం మన చుట్టూ ఉన్న వారితో…

ఎన్డీఆర్ఎఫ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం

వేద న్యూస్, మహబూబాబాద్/మరిపెడ: జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్ కుమార్ ల తో కలిసి NDRF(జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం)…

బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాజు విస్తృత ప్రచారం వేద న్యూస్, హన్మకొండ: బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు సొనబోయిన రాజు అన్నారు. దామెర మండలకేంద్రంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి డా.సుధీర్ కుమార్ గెలుపు కోసం…

ఆర్గాన్ డొనేషన్‌తో ఆపదలో ఉన్న వారికి పునర్జన్మ..స్ఫూర్తి ప్రదాత బచ్చమ్మ

శరీర దానానికి ముందుకు వచ్చిన బచ్చమ్మ.. మెడికల్ కాలేజీ మరణానంతరం బాడీ డొనేట్ దానానికి అంగీకార పత్రం అందజేత నేత్ర, అవయవ, శరీర దాతల సంఘం జిల్లా కన్వీనర్ రవీందర్ రెడ్డి అభినందన వేద న్యూస్, మరిపెడ: మరణానంతరం తన శరీరం…

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి ప్రణవ్ వేద న్యూస్, జమ్మికుంట: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి ప్రణవ్ వొడితెల అన్నారు. జమ్మికుంట పట్టణంలోని మారుతీ నగర్ గల అయ్యప్ప…

ముస్లిం మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్ తోనే  సాధ్యం

రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వేద న్యూస్, డెస్క్ : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముస్లిం సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో చేపట్టే ఉపవాస…

ఆలయాలతో ఆధ్యాత్మిక చింతన  

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వేద న్యూస్, రాయపర్తి: ఆలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక చింతన పెంపొందుతుందని, ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడం వల్ల ప్రశాంత జీవనాన్ని గడపవచ్చని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండలంలోని ఆరెగూడెంలో దుర్గామాత…

సాంఘిక సేవకులకు విశిష్ట ప్రతిభ అవార్డులతో మంచిర్యాల జేసీఐ ఘన సన్మానం 

60 మందికి సర్టిఫికెట్, మెమొంటోలతో శాలువాలు కప్పి సత్కారం విశిష్ట అతిథిగా ఆర్టీవో వివేకానంద రెడ్డి, ముఖ్య అతిథిగా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ వెంకటరమణ మంచిర్యాల జెసిఐ-ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ సిరోమణి ప్రోగ్రాం విజయవంతం జేసిఐ మంచిర్యాల చైర్మన్ ఆరుముల్ల రాజు వేద…