Month: February 2024

ఉదారత చాటుకున్న ట్రాన్స్ జెండర్

బాధిత కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం వేద న్యూస్, హుజురాబాద్/వీణ వంక : వీణవంక మండల పరిధిలోని హిమ్మత్ నగర్ గ్రామానికి చెందిన దుకిరె రాజు అనే వ్యక్తి ఇటీవల మృతి చెందారు. విజయం తెలుసుకున్న ఘన్ముక్ల గ్రామానికి చెందిన…

పౌష్టికాహారం అందట్లే..నీరు గారుతున్న లక్ష్యం!

వేద న్యూస్, హన్మకొండ: మన దేశంలోని బాల బాలికలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో భారతప్రభుత్వం ‘అంగన్ వాడీ కేంద్రాల’ వ్యవస్థను ప్రవేశపెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యవస్థ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటాయి. ‘అంగన్ వాడీ’ కేంద్ర…

మేడారం జాతరను సక్సెస్ చేయండి: ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్

అధికారులు అంకిత భావంతో పని చేయాలని సూచన వేద న్యూస్, వరంగల్: మేడారం మహా జాతరకు వచ్చే సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిబద్ధత, అంకితభావంతో పనిచేసి, మేడారం జాతరను విజయవంతం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అంకిత్ అన్నారు.…

నల్ల బ్యాడ్జీలతో  ఉపాధ్యాయుల నిరసన

వేద న్యూస్, రాయపర్తి : ట్రిబ్‌ ఆగమేఘాల మీద గురుకుల పోస్టుల భర్తీ చేపట్టడంపై ప్రభుత్వ గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రిబ్‌ ద్వారా నియామకాలు చేపట్టడాన్ని…

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ ప్రావీణ్య

వేద న్యూస్,వరంగల్ : ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షలు జిల్లాలో పగడ్బందీగా నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత…

వైభవంగా హోమం కార్యక్రమం

వేద న్యూస్, కరీమాబాద్: పురాతన పండుగలను విస్మరించొద్దని ఆధునిక పరిజ్ఞానంతో పరుగులు పెడుతున్న నేటి రోజుల్లో ప్రజలు పురాతన పండుగలను విస్మరించకుండా జరుపుకోవాలని కరీమాబాద్ బొడ్రాయి పున ప్రతిష్టాపన కమిటీ సభ్యులు అన్నారు. భక్తి గీతాలు, భక్తుల కోలాహలం మధ్య కరీమాబాద్…

కరెంట్‌ తీగలు తాకి కానిస్టేబుల్‌ మృతి

వేద న్యూస్, భూపాలపల్లి: తెలంగాణ పోలీసు శాఖకు చెందిన గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ ఏ. ప్రవీణ్‌ కరెంట్‌ షాక్‌తో మృతిచెందిన విషాదకర ఘటన భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. కానిస్టేబుల్‌ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్థానికులు పోలీసులు…

అర్జీలు సకాలంలో పరిష్కరించాలి: వరంగల్ కలెక్టర్ ప్రావిణ్య

వేద న్యూస్, వరంగల్ : ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సమావేశ హాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని…

రాయపర్తి ఎస్సై గా సందీప్ కుమార్

వేద న్యూస్,రాయపర్తి: రాయపర్తి మండల నూతన ఎస్సైగా వడ్డె సందీప్ కుమార్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై వడ్డె సందీప్ కుమార్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పాటుపడతానని…

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

వేద న్యూస్, సుల్తానాబాద్ : లయన్స్ క్లబ్ ఆఫ్ సుల్తానాబాద్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ వారి సౌజన్యంతో సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక శ్రీవాణి డిగ్రీ కళాశాలలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ప్రభాకర్…