Month: August 2025

ప్రతాప్ కు రాష్ట్ర స్థాయిలో రెండు అవార్డులు

–ఫొటోగ్రాఫర్ మేరుగు ప్రతాప్ అరుదైన రికార్డు –వరుసగా ఐదోసారి ఉత్తమ ఫొటోగ్రాఫర్ గా ఎంపిక వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ కాశిబుగ్గకు చెందిన ఓ ప్రధాన పత్రిక సీనియర్ ఫొటోగ్రాఫర్ మేరుగు ప్రతాప్ ఫొటోగ్రఫీ రంగంలో మరో అరుదైన ఘనతను…

కారుకు నిప్పు అంటించిన గుర్తుతెలియని వ్యక్తులు

వేద న్యూస్ , గంగాధర: గంగాధర మండలంలోని మధురనగర్‌లో శనివారం అర్ధరాత్రి ఓ కారుకు మంటలు అంటించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక నివాసి మోతె శ్రీహరి రెడ్డి తన కారును ఇంటి పక్కనే పార్క్ చేయగా, రాత్రి సుమారు 11:30 గంటల…

గణేష్ మండపాల వద్ద చిన్న స్పీకర్లకే అనుమతి: పోలీసులు

నిబంధనలకు విరుద్ధంగా డీజే లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు వేములవాడ పట్టణ సీఐ వీరప్రసాద్ వేద న్యూస్, వే ములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని డిజే యజమా నులతో పోలీసులు సమావేశమయ్యారు. డి.జే…

కే సీ ఆర్ కిట్ల పంపిణీ

వేద న్యూస్, ఇ ల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో మానకొండూర్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు డాక్టర్ రసమయి బాలకిషన్ ఆదేశాల మేరకు కేటీఆర్ జన్మదిన సందర్భంగా గిప్ట్ ఏ స్మైల్ లో భాగంగా ఆదివారం వెంకట్రావుపల్లి గ్రామంలో కేసీఆర్…

విధినిర్వహణలో బురదను లెక్కచేయని కరెంటు శాఖ ఉద్యోగులు

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: విద్యుత్ శాఖ ఉద్యోగులు విధి నిర్వహణలో శభాష్ అనిపించుకున్నారు. వీణవంక మండల పరిధిలోని పోర్టల్ లైన్ మెన్ దొడ్డే భాస్కర్, అసిస్టెంట్ లైన్ మెన్ పిట్టల శ్రీకాంత్ తమ విధి నిర్వహణ ను చక్కగా నిర్వర్తించారు.…

శభాష్ హనుమకొండ పోలీస్.. పోగొట్టుకున్న ఐఫోన్ అప్పగింత

వేద న్యూస్, హన్మకొండ: హన్మకొండ నక్కలగుట్ట కు చెందిన ఇందిర అనే మహిళ షాపింగ్ నిమిత్తం హనుమకొండ చౌరస్తా రాగా ఆమె తన లక్ష 30 వేల రూపాయల విలువగల ఐఫోన్ ని పోగొట్టుకున్నది. ఆమె సిఈఐ ఆర్ పోటోలో నమోదు…

ప్రాథమిక ఆరోగ్య పరీక్షలంటే ఎందుకు భయం?: పీవీ సింధు

క్రీడల్లో సాధించినట్టుగానే ఆరోగ్య పరీక్షలను కూడా అంతే కీలకంగా చూడాలని, అప్పుడే క్రీడలతోపాటు రోజువారీ జీవితంలో కూడా దీర్ఘకాలిక పనితీరును కొనసాగించవచ్చని ఒలింపిక్‌ చాంపియన్‌ పీవీ సింధు ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లోని జీవీకే డయాగ్నోస్టిక్స్‌ అండ్‌ స్పెషాలిటీ క్లినిక్స్‌ మొదటి వార్షికోత్సవ…

యాంత్రీకరణ స్కీమ్‌.. రాయితీతో రైతులకు 186 రకాల వ్యవసాయ పనిమొట్లు..

వేద న్యూస్,బోయినిపల్లి: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము లు 60:40 వాటాల చొప్పున ఈ పథకమును అమలు చేస్తున్నారు. ఈ పథకం లో సుమారు 186 పనిముట్లు రూ.15 లక్షల విలువైన బ్యాటరీ పంపులు, తైవాన్ పంపులు, ట్రాక్టర్…

కృష్ణాష్టమి వేళ ప్రత్యేకం.. ఆవు దూడకు బారసాల.. ఎక్కడంటే?

ఆవు దూడకు బారసాల నిర్వహించిన నరసయ్య దంపతులు వేద న్యూస్,బోయినిపల్లి: ‘‘గోవుల సంరక్షకుడు, రేపల్లె వాడు, గోకుల నందనుడు, మువ్వ గోపాలుడు, శ్రీకృష్ణుడు..రాధా కృష్ణుడు’’ అంటూ ఇంటింటా.. అంగరంగ వైభవంగా కృష్ణాష్టమి జరుపుకుంటున్న వేళ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు రాజన్న సిరిసిల్ల…

శ్రీకృష్ణాష్టమి ప్రత్యేకం.. గోపాలుడి అలంకరణలో భద్రకాళి అమ్మవారు

వేద న్యూస్, వరంగల్: ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ భద్రకాళి అమ్మవారిని ఆలయ అర్చకులు శ్రీ కృష్ణుడి అలంకారంలో శనివారం అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపాలకృష్ణుడి అలంకరణంలో దర్శనమిచ్చిన…