Month: December 2025

వెంకన్న ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు

వేద న్యూస్, వరంగల్ : గ్రేటర్ వరంగల్ చౌర్బౌలి ప్రాంతంలోని పద్మశాలి కల్యాణ మండపంలో గురువారం అయ్యప్ప స్వాముల కోసం ప్రత్యేక బిక్ష కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పద్మశాలి కల్యాణ మండపం నిర్వాహకుడు కొంతం వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించారు.…

జనంలోకి యువనేత సందీప్..  స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం

యువత రాజకీయాల్లో ఎదిగేలా ప్రోత్సహించాలని వేడుకోలు అందరినీ కలుస్తూ.. ఉంగరం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థన వేద న్యూస్, హన్మకొండ: దేవునూరు గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థి కొంగంటి సందీప్ ప్రచారంలో ముందుకెళ్తున్నారు. గ్రామ ప్రజలను అందరినీ కలుస్తూ.. ఉంగరం గుర్తుకు ఓటు…

డిసెంబర్ 11 International Mountain Day.. పర్యావరణ సమతుల్యత స్థావరాలు..‘పర్వతాలు’

పర్వతాలు భూమి మొత్తం భూభాగంలో దాదాపు 24 శాతం నుండి 27 శాతం వరకు ఆక్రమించి, భారతదేశ మొత్తం భూభాగంలో 30 శాతం ఆక్రమించాయి. అనేక కారణాల వల్లఈ సహజ కవచాలైన పర్వత సహజ వనరులు రోజురోజుకూ తగ్గిపోతున్నాయి. ప్రపంచ జనాభాలో…

జనం మెచ్చేలా జనసేన సర్పంచ్ అభ్యర్థి మేనిఫెస్టో.. 18 హామీలతో విడుదల

మర్రిపల్లిగూడెం సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ.. హామీలు: అభ్యర్థి మమత వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: జనసేన పార్టీ బలపరిచిన మర్రిపల్లిగూడెం సర్పంచ్ అభ్యర్థి బుధవారం మేనిఫెస్టో విడుదల చేశారు. తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ఐదేండ్ల పాలన కాలంలో చేయబోయే పనులను ప్రస్తావిస్తూ..…

అందరినీ కలుస్తూ.. ఆత్మీయంగా ఓటు అభ్యర్థిస్తూ..

ప్రచారంలో దూసుకెళ్తున్న సర్పంచ్ అభ్యర్థి పూజ రాజేందర్ కత్తెర గుర్తుకు ఓటేయాలని గడపగడపకు తిరుగుతూ ప్రచారం వేద న్యూస్, సుల్తానాబాద్: ప్రజాసేవే ధ్యేయంగా సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సర్పంచ్ అభ్యర్థి ఓగుల పూజ రాజేందర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కాట్నపల్లి గ్రామ…

శివకుమార్ కుటుంబానికి ట్రస్మా అండ

వేద న్యూస్, కాసిపేట: కాసిపేట మండలం సోమగూడెం(కే) గ్రామానికి చెందిన అక్షర స్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ ఆకస్మిక మరణం జిల్లాలో విద్యావేత్తల వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఈ క్రమంలో ట్రాస్మా – తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్, మంచిర్యాల…

ఎంపీడీఓ కార్యాలయం ఆకస్మిక తనిఖీ

వేద న్యూస్,వీర్నపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎంపీడీఓ కార్యాలయంలో జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. వీర్నపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడి…

ఎస్ఈసీ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి

– ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ వేద న్యూస్,రాజన్న సిరిసిల్ల: కోనరావుపేట, చందుర్తి,వేములవాడ రూరల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో తనిఖీ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ ఈ సీ) నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా…

పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు

– ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ వేద న్యూస్, పాపన్నపేట: నేడు జరగనున్న మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పాక్షపాతంగా నిర్వహించేందుకు మెదక్ జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా ఎస్పీ డి.వి.…

ఈవీఎంల గోడౌన్ తనిఖీ చేసిన ఎన్నికల సంఘం సీఈఓ

వేద న్యూస్,రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ వద్ద ఉన్న ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల గోడౌన్ ను ఎన్నికల సంఘం ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. సాధారణ తనిఖీలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్…