Month: March 2026

సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ

వేద న్యూస్,వీర్నపల్లి: వీర్నపల్లి మండలం బాబాయ్ చెరువు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి గ్రామ సర్పంచ్ మలోత్ సుధాకర్ ఆధ్వర్యంలో గురువారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా ఈ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం పట్ల…

ఆలయాలపై దోపిడీని అరికట్టాలి..అక్రమాలపై ఆందోళన

వేద న్యూస్, వరంగల్ బ్యూరో: మండల కేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రమైన కోటగుళ్ల దేవాయంలో ప్రస్తుతం ఎలాంటి కమిటీ లేకుండా ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లి వ్యాపార కేంద్రంగా మారిందనే ఆరోపణలు సర్వత్ర వినిపిస్తున్నాయి. ఆలయాల్లో ప్రైవేట్ వ్యక్తుల ఆగడాలు ఎక్కువ అయ్యాయని,…

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన కుర్తివాడ బీఆర్ఎస్ నాయకులు

వేద న్యూస్, పాపన్నపేట: పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన పొట్లోళ్ల ఆశయ్య నిన్న రాత్రి మరణించడం జరిగింది. విషయాన్ని తెలుసుకున్న స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని… ఆశయ్య మృతి పట్ల…

హనుమాన్ మాలధారులకు స్కూల్లో నో ఎంట్రీ..మెట్‌పల్లిలో ఉద్రిక్తత..!?

వేద న్యూస్, మెట్ పల్లి : మెట్‌పల్లి నిఖిల్ భారత్ స్కూల్ వద్ద హనుమాన్ స్వాముల ధర్నా హనుమాన్ మాలలో ఉన్న ఐదుగురు విద్యార్థులను పాఠశాల లోపలికి అనుమతించని స్కూల్ యాజమాన్యం. పాఠశాల నియమ నిబంధనలు ఉన్నాయని చెప్పి విద్యార్థులను అడ్డుకున్న…

జనగాం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందనతో గాయపడిన వ్యక్తికి తక్షణ చికిత్స

వేద న్యూస్, జనగాం: జనగాం జిల్లాలో గాయపడిన ఒక వ్యక్తి విషయం జనగాం జిల్లా కలెక్టర్ కు శ్రావణ్ కుమార్ ట్వీట్ చేయగా వెంటనే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించి.. మానవతా దృక్పథాన్ని ప్రదర్శించారు. సమాచారం అందిన వెంటనే…

తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఎర్రబెల్లి స్వర్ణ

వేద న్యూస్, హనుమకొండ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ఆదివారం గాంధీ భవన్ లో మొగిలి సునీత రావు దగ్గరి నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, జాతీయ అధ్యక్షురాలు అల్కా లాంబా,…

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందనతో గాయపడిన వ్యక్తికి తక్షణ చికిత్స

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: జనగాం జిల్లాలో గాయపడిన ఒక వ్యక్తి విషయం జనగాం జిల్లా కలెక్టర్ కు శ్రావణ్ కుమార్ ట్వీట్ చేయగా వెంటనే జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పందించి మానవతా దృక్పథాన్ని ప్రదర్శించారు. సమాచారం అందిన…

గ్యాస్ సరఫరా విషయంలో అపోహలు వద్దు

– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వేద న్యూస్, పాపన్నపేట : అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత ఉందన్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు కావలసినంత గ్యాస్…

భీమేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.2.16 కోట్ల

వేద న్యూస్, వేములవాడ: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం హుండీ ఆదాయాన్ని గురువారం అధికారులు వెల్లడించారు. గత 33 రోజుల కాలానికి గాను భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో…

ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు శ్రీరాం రాజేష్

వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 35వ డివిజన్లో అనారోగ్యంతో మృతి చెందిన గౌసియా కుటుంబాన్ని కొండా దంపతుల ఆదేశానుసారం పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు 5000 రూపాయలను ఆర్థిక సాయం చేసిన జిల్లా కాంగ్రెస్ నాయకుడు శ్రీరామ్…