Month: March 2026

సాదా బైనామా భూసమస్యలను పరిష్కరిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి: తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని…

శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అన్ని శుభాలే

వేద న్యూస్, నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి : శ్రీ పరాభవ నామ సంవత్సరము లో అన్ని శుభాలే జరుగుతాయని ఆమనగల్లు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు సూర్యనారాయణ శర్మ తెలిపారు.గురువారం శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది సందర్భంగా పంచాంగ…

పెద్ద హనుమాన్ ఆలయంలో నూతన పంచాంగ శ్రవణం

వేద న్యూస్, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలోని పెద్ద హనుమాన్ ఆలయంలో గురువారం పరాభవ నామ ఉగాది వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. వేద పండితులు రాజేశ్వర్ జోషి మహరాజ్ ఆధ్వర్యంలో నూతన పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన…

శ్రీ చత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ

వేద న్యూస్, రుద్రూర్ : ఉగాది పండుగ సందర్భంగా రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ముందుగా శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఉగాది పచ్చడి…

మైనార్టీలకు రంజాన్ తోఫాల పంపిణీ చేసిన ఉప సర్పంచ్ షేక్ నిస్సార్

వేద న్యూస్, రుద్రూర్ : రంజాన్ పండుగను పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని మైనార్టీ కుటుంబాలకు గురువారం ఉప సర్పంచ్ షేక్ నిస్సార్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం…

ఘనంగా ఆది జాంబవంతుని జయంతి వేడుకలు

వేద న్యూస్, రుద్రూర్ : కోటగిరి మండల కేంద్రంలోని మరిగమ్మ ఆలయంలో గురువారం జగద్గురు ఆది జాంబవంతుని జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాంబవంతుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మ జాగరణ సమితి ఆదేశాల మేరకు…

డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా కర్క అశోక్ నియామకం

వేద న్యూస్, రుద్రూర్ : తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల్లో భాగంగా రుద్రూర్ గ్రామానికి చెందిన కర్క అశోక్ ను డిస్టిక్ జనరల్ సెక్రెటరీగా నియామకమాయ్యారు. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన కర్క అశోక్…

కాషాయ ధ్వజ ఆవిష్కరణ

వేద న్యూస్, రుద్రూర్ : ఉగాది పండుగను పురస్కరించుకుని రుద్రూర్ మండలంలోని అంబం(ఆర్) గ్రామంలో గురువారం కాషాయ ధ్వజ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కుర్లేపు గంగాధర్, ఉప సర్పంచ్ రేపల్లి…

కంగనా రనౌత్ బాధ్యతగా మాట్లాడాలి: ఎర్రబెల్లి స్వర్ణ

వేద న్యూస్ , హైదరాబాద్ : లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రేస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ తీవ్రంగా ఖండించారు. అధికార…

ఉగాది పర్వదినం సందర్భంగా ప్రముఖ ఆలయాల్లో ఎమ్మెల్యే నాయిని ప్రత్యేక పూజలు

వేద న్యూస్, హనుమకొండ: శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముందుగా భద్రకాళి…