Month: March 2026

విలాసాగర్‌లో ఉచిత వైద్య శిబిరం

వేద న్యూస్, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమాన్ని గ్రామ…

కలెక్టర్ కార్యాలయంలోనే పరిశుభ్రత గల్లంతు

= లిఫ్ట్ దగ్గర అంతా చెత్తాచెదారం వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లిఫ్ట్ సమీపంలో చెత్త పేరుకుపోవడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయం పరిశుభ్రతకు ఆదర్శంగా ఉండాల్సిన చోటే చెత్త కుప్పలు కనిపించడం…

విద్యార్థుల ప్రాణాలతో ‘శ్రీవాణి’ చెలగాటం

= పొలంలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు = ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెంకటపూర్-తిప్పాపూర్ గ్రామాల వద్ద శ్రీవాణి ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా నడిపి…

శాంతి భద్రతల పరిరక్షణలో ఆర్ముడ్ రిజర్వ్ పాత్ర కీలకం

= జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో సివిల్ పోలీసులతో పాటు ఆర్ముడ్ రిజర్వ్ పోలీస్ విభాగం కూడా కీలక పాత్ర పోషిస్తున్నదని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే…

సెస్ ఆఫీస్ ఎదుట ఉద్యోగుల ధర్నా

= పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కో-ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ (సెస్) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ పెండింగ్ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిరిసిల్ల పట్టణంలోని సెస్…

విద్యార్థిని చితకబాదిన టీచర్

= కోరుట్ల పట్టణంలోని ఓ పాఠశాలలో ఘటన = తల్లిదండ్రుల ఆగ్రహం వేద న్యూస్, కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలు విద్యార్థిని చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోరుట్లలోని గౌతమ్ స్కూల్‌లో ఐదో తరగతి…

చెత్త రహిత మంథనిగా తీర్చిదిద్దుతాం

= మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ వేద న్యూస్, మంథని: మంథని పట్టణాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన…

మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా నరసయ్య

వేద న్యూస్, ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా గూడెం గ్రామానికి చెందిన బొప్ప నరసయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం సమావేశంలో సభ్యుల సమక్షంలో నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శిగా…

స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన మహానాయిక సావిత్రిబాయి పూలే

= పాస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డా. సంగని మల్లేశ్వర్ వేద న్యూస్, కేయూ క్యాంపస్: స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన మహానాయిక, గొప్ప రచయిత్రి సావిత్రిబాయి ఫూలే అని ఫూలే ఆశయ సాధన సమితి (పాస్) రాష్ట్ర వ్యవస్థాపక…

మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

వేద న్యూస్, చొప్పదండి: చొప్పదండి మండలానికి చెందిన గుండేటి విజయ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, చేయూత వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన…