తాళం తీయని ఎంఆర్ఓ కార్యాలయం..?
-అర్జీదారుల ఇబ్బందులు అంతా ఇంతా కాదు.. – ప్రజాపాలన, గ్రామసభల పేరుతో కార్యాలయం మూసివేతపై ఆగ్రహం వేద న్యూస్,బోయినిపల్లి; రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయినిపల్లి మండలం కేంద్రంలో గురువారం ఉదయం 11 గంటల వరకూ ఎంఆర్ఓ,కార్యాలయం తలుపులకు, తాళాలు, వేసి ఉండటం…