వేద న్యూస్, జమ్మికుంట:
హుజురాబాద్ నియోజక వర్గంలోకాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి ప్రణవ్ సుడిగాలి పర్యటన చేశారు.రాహుల్ గాంధీ జన్మదిన సందర్బంగా పలు మండలాల్లో ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు.

అనంతరం లక్ష్మక్కపల్లి గ్రామంలోని దాసరపు సమ్మయ్య-అరుణ కూతురు మమత-రాజ్ కుమార్ పెళ్ళికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమములో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుదాస్,గంగాడి తిరుపతిరెడ్డి,మద్దుల ప్రశాంత్ పటేల్,సాహెబ్ హుస్సేన్,సునీల్ పోతరవేన సతీష్,ఇస్సాక్,గెల్లు శ్రీనివాస్,కొండల్ రెడ్డి,జైపాల్ రెడ్డి,వీరయ్య తదితరులు పాల్గొన్నారు.