Category: ఆంధ్రప్రదేశ్

అన్నదాత సుఖీభవ.. పీఎం కిసాన్ స్కీం ప్రారంభించిన ప్రభుత్వ విప్ జగదీశ్వరి

వేద న్యూస్, పార్వతిపురం మన్యం జిల్లా: కురుపాం నియోజకవర్గ కేంద్రంలో శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ టి. జగదీశ్వరి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా…

వెండితెర, రాజకీయాల్లో రాణించిన ఈ నటులు ‘డెమీగాడ్స్’.. ఎన్టీఆర్, పవన్, అమితాబ్, విజయ్ కాంత్, విజయ్…

వేద న్యూస్, సినిమా: తారస్థాయి సినీ నటులు రాజకీయ రణ రంగంలోకి వచ్చారు. తెరమీది పాత్రలే కాకుండా తెరనుంచి బయటకు వచ్చి ప్రత్యక్షప్రా త్రలు పోషించారు. దక్షిణ భారతంలో ప్రధానంగా సినిమాలు, రాజకీయాలు అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. బృందావనంలాంటి సినిమాలను…

పిట్టల ‘హరిత’ యజ్ఞం.. జంతు, వన్యప్రాణి సం‘రక్షణ’కు రవిబాబు విశేష కృషి

వేద న్యూస్, వరంగల్: ‘‘ప్రణామం ప్రణామం ప్రణామం/ సమస్త ప్రకృతికి ప్రణామం.. ఎవడికి సొంతమిదంత..?/ ఇది ఎవ్వడు నాటిన పంట/ ఎవడికి వాడు నాదే హక్కని ..

 మౌనంగా వ్యాపిస్తున్న మృత్యుదూత క్యాన్సర్.. కరోనా కంటే ప్రమాదకారి !

కొవిడ్-19 మహమ్మారి వచ్చినప్పుడు ప్రపంచమంతా అతలాకుతలమైంది. జనం భయభ్రాంతులకు గురయ్యారు. మాస్కులు, లాక్‌డౌన్లు, వ్యాక్సిన్లు మొత్తంగా మన జీవనశైలినే కరోనా మార్చేసింది. దాదాపు రెండేండ్ల పాటు మనం అదే ధ్వనిలో జీవించాం, ఇప్పటికీ జీవిస్తున్నామని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కరోనాకు…

వైసీపీ ఎమ్మెల్సీపై వేటు…!

వేదన్యూస్ – తాడేపల్లి(ఏపీ) ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఆ పార్టీ బిగ్ షాకిచ్చింది. ఇందులో భాగంగా మాజీ సీఎం.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ…

టీడీపీ నేత దారుణ హత్య..!

వేదన్యూస్ -ఒంగోలు ఏపీ అధికార టీడీపీకి చెందిన నేతను ఆయన కార్యాలయంలో అతిదారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో ఒంగోలు కు చెందిన టీడీపీ అధికార ప్రతినిధి.. మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని కొంతమంది దుండగులు ముసుగులతో ఒంగోలు…

ఫలితాలు విడుదల..!

వేదన్యూస్ – మంగళగిరి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ ఈరోజు శనివారం విడుదల చేశారు.ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ఇంటర్ ప్రథమ . ద్వితీయ సంవత్సర ఫలితాలను ఆయన విడుదల చేశారు. https://resultsbie.ap.gov.in/ అనే వెబ్ సైట్…

లోకేశ్ పై వైసీపీ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

వేదన్యూస్ – తాడేపల్లి గూడెం ఏపీ మంత్రి.. అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నాయుడుపై వైసీపీకి చెందిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మంగళగిరి వైసీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ ఎంపీ…

మాజీ మంత్రి కాకాణీకి హైకోర్టు షాక్..!

వేదన్యూస్ – అమరావతి ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన సీనియర్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా పొదలకూరులో క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలపై పోలీసులు మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు చేసిన…

చంద్రబాబుకు ఊడిగం చేసేవాళ్లకు జగన్‌ హెచ్చరిక

వేదన్యూస్ – రాప్తాడు ఏపీలో ప్రజలు, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. లింగమయ్య ఘటనే అందుకు ఉదాహరణ అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు . మంగళవారం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్‌ రాజకీయానికి…