చెదిరిన ‘చరిత్ర’! 800 ఏళ్ల నాటి కాకతీయ సంపద నేలమట్టం
= గణపతిదేవుని గడ్డపై పాలకుల విధ్వంసం = మట్టికోట సాక్షిగా.. కూలిన చారిత్రక శివాలయం = వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్లో శిల్పకళా మౌన రోదన = పురావస్తు శాఖ పరిధిలో ఉండగానే కూల్చివేత = గతంలో పునరుద్ధరణ పనులు…