Category: తెలంగాణ

విలువలతో కూడిన జర్నలిజం చేయాలి

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి వేద న్యూస్, వరంగల్ టౌన్ : పాత్రికేయులు సామాజిక బాధ్యతతో విలువలతో కూడిన జర్నలిజాన్ని మాత్రమే చేయాలని తద్వార సమాజంలో ప్రజల ఆదరణ పొందుతామని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి అన్నారు.…

ఏఐ పై బ్రిలియంట్ హైస్కూల్ లో విద్యార్థులకు అవగాహన

విద్యార్థులకు AI టెక్నాలజీ, రోబోటిక్ మోడల్స్ పై అవగాహన సదస్సు వేద న్యూస్, వరంగల్: వరంగల్ ప్రాంతంలోనీ కరీమాబాద్ బ్రిలియంట్ హై స్కూల్ లో AI టెక్నాలజీ, రోబోటిక్ మోడల్స్ మీద ఒకటి నుండి పదవ తరగతి విద్యార్థులకు అవగాహనా సదస్సును…

టెక్నాలజీలో విద్యార్థులు అడ్వాన్స్ గా ఉండాలి : బ్రిలియంట్ హైస్కూల్ డైరెక్టర్లు

విద్యార్థులకు AI టెక్నాలజీ, రోబోటిక్ మోడల్స్ పై అవగాహన సదస్సు వేద న్యూస్, వరంగల్: వరంగల్ ప్రాంతంలోనీ కరీమాబాద్ బ్రిలియంట్ హై స్కూల్ లో AI టెక్నాలజీ, రోబోటిక్ మోడల్స్ మీద ఒకటి నుండి పదవ తరగతి విద్యార్థులకు అవగాహనా సదస్సును…

వార సంతలో వసతులు కరువు

సిపిఐ జిల్లా సమితి సభ్యులు కొండు బానేష్ వేద న్యూస్, తాండూర్: మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్రతి శనివారం జరుగు వారసంతలు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని సిపిఐ జిల్లా సమితి సభ్యులు…

బ్రిలియంట్ హై స్కూల్ లో రోబోటిక్ గాలా

విద్యార్థులకు AI టెక్నాలజీ, రోబోటిక్ మోడల్స్ పై అవగాహన సదస్సు వేద న్యూస్, వరంగల్: వరంగల్ ప్రాంతంలోనీ కరీమాబాద్ బ్రిలియంట్ హై స్కూల్ లో AI టెక్నాలజీ, రోబోటిక్ మోడల్స్ మీద ఒకటి నుండి పదవ తరగతి విద్యార్థులకు అవగాహనా సదస్సును…

మద్యం సేవించి వాహనాలు నడపొద్దు : సిఐ సుజాత

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: వరంగల్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు వరంగల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ముందస్తు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా స్కూల్ బస్సు డ్రైవర్లకు వరంగల్ ట్రాఫిక్ సిఐ సుజాత డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.…

చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం

వేద న్యూస్, కరీమాబాద్ : వరంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కరీమాబాద్ ఉర్సు గుట్ట చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనది. స్థానికుల సమాచారం అందించడంతో ఘటన స్థలానికి మిల్స్ కాలనీ పోలీసులు…

వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

: ఎస్సై గోవర్ధన్ వేద న్యూస్, నల్లబెల్లి : భారీ వర్షాల కారణంగా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటికి రాకూడదని నల్లబెల్లి ఎస్సై వి గోవర్ధన్ సూచించారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యుత్…

“నివాసయోగ్యమైన భూగోళ పరిరక్షణ”పై వ్యాసరచన పోటీలు

వేద న్యూస్, హనుమకొండ: “నివాసయోగ్యమైన భూగోళ పరిరక్షణ” అనే అంశంపై కాజీపేట ఫాతిమా నగర్ లోని బాలవికాసలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్లోని ఆరు విభజిత జిల్లాల వ్యాసరచన పోటీల విజేత విద్యార్థులకు ప్రశంస పత్రాలు, సామాజిక సేవకులకు వింగ్స్…

రాత్రి మాత్రమే వికసితం.. తెల్లారగానే వాడిపోయే ఈ పుష్పం గురించి మీకు తెలుసా?

వేద న్యూస్, మరిపెడ: రాత్రి మాత్రమే వికసించి.. తెల్లారగనే వాడిపోయే పుష్పం గురించి మీరు విన్నారా?.. బహుశా కొందరు విని ఉంటారు. కొందరు ఉండకపోవచ్చు. కాగా, రాత్రి మాత్రం అత్యద్భుతంగా వికసితంగా కనిపించి.. తెల్లారగానే వాడిపోయినట్టు కనిపించే ఆ పుష్పం పేరు…