Category: తెలంగాణ

పురుగుల మందు తాగిన వారి ప్రాణ సం‘రక్షణ’కు ఇదీ ప్రాథమిక చికిత్స

వేద న్యూస్, బ్యూరో: క్షణాకావేశం లేదా ఏదైనా కుటుంబ, వ్యక్తిగత ఇతర గొడవ, ఘర్షణ, కలహాలు లేదా ఇతర కారణాల వల్ల పురుగుల మందు తాగి కొందరు తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు. ఆ సంగతి తెలిసిన వెంటనే పక్కనే ఉన్న…

Ultraviolette: అదిరిపోయే ఫీచర్స్ తో ఏఐ కనెక్టెడ్ అల్ట్రా వైలెట్ ఎలక్ట్రిక్ బైక్.. పూర్తి వివరాలివే

ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీలో ముందుండే అల్ట్రావైలెట్ కంపెనీ, తమ ఎఫ్‌77 (F77) బైక్‌ను మరింత మెరుగుపరిచింది. కొత్తగా ‘జనరేషన్ 3 పవర్‌ట్రైన్ ఫర్మ్‌వేర్’, ‘బాలిస్టిక్+’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో F77 బైక్ ఇప్పుడు మరింత స్మార్ట్‌గా, వేగంగా, నడిపేటప్పుడు…

దారంతా చీకటి..! భయాందోళనలో ప్రజలు..

వేద న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని కొత్త విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న కాలనీకి విద్యుత్ లైట్లు లేక దారంతా చీకటి మయంగా మారింది. కాలనీవాసులు తమ తమ ఇండ్లకు వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు.…

అట్టహాసంగా ‘వేద’ ఆస్పత్రి ప్రారంభం.. ఐఎంఏ హుజూరాబాద్-జమ్మికుంట అధ్యక్ష కార్యదర్శుల చేతుల మీదుగా..

ప్రజలకు మెరుగైన కంటి, చెవి, ముక్కు, గొంతు, వైద్య సేవలే లక్ష్యం డాక్టర్ వెంకటసాయి నేత్ర నిఖిత దంపతులు వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని వీణవంక రోడ్డు ఎస్బీఐ బ్యాంకు పక్కన ‘వేద’ కంటి, చెవి, ముక్కు, గొంతు ఆస్పత్రిని…

ఉద్యమకారుల “చలో గన్ పార్క్” ను సక్సెస్ చేయండి: సంజీవరెడ్డి

వేద న్యూస్, జమ్మికుంట: మంగళవారం హైదరాబాద్‌లో జరిగే “చలో గన్‌పార్క్” కార్యక్రమానికీ తెలంగాణ ఉద్యమకారులు తమ విధిగా భావించి.. హజరు అయి వారి హక్కుల కోసం, ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం, హజరు కాగలరని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం…

ఈ పాము కాటు చాలా ప్రమాదకరం.. కొన్ని గంటల్లోనే తీవ్ర సమస్యలు.. ఇవీ తీసుకోవల్సిన జాగ్రత్తలు

వేద న్యూస్, బ్యూరో: ప్రజలు ప్రస్తుత వ్యవసాయ పనుల్లో భాగంగా పొలాల వద్దకు వెళ్తుంటారు. ఈ క్రమంలో కలుపు మొక్కలు, పిచ్చి మొక్కలు, చెట్ల పొదలను తొలగిస్తుంటారు. ఈ సమయంలో ఆయా చోట్ల పాములు ఉండే అవకాశాలుంటాయి. ముఖ్యంగా రక్తపింజర పాములు…

సొంతూరులో కోటగండి మైసమ్మ తల్లికి బంగారు బోనం ఎత్తిన మంత్రి సురేఖ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: బోనాల పండుగ సందర్భంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని తన సొంత గ్రామమైన వంచనగిరిలోని గ్రామస్తులతో కలిసి బంగారు బోనం ఎత్తుకొని కోటగండి మైసమ్మ తల్లి ఆలయంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ…

బ్రెయిన్ స్ట్రోక్: సకాలంలో గుర్తించి, చికిత్స చేస్తే ప్రాణాలను కాపాడవచ్చు

హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో బ్రెయిన్ స్ట్రోక్ (సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్) అనేది చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యగా పరిణమించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి నలుగురిలో ఒక్కరు తమ జీవితకాలంలో స్ట్రోక్ బారిన పడుతున్నారు. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం ద్వారా…

బోనం ఎత్తిన మంత్రి కొండా సురేఖ

వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి: బోనాల పండుగ సందర్భంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని తన సొంత గ్రామమైన వంచనగిరిలోని గ్రామస్తులతో కలిసి బంగారు బోనం ఎత్తుకొని కోటగండి మైసమ్మ తల్లి ఆలయంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ…

జోరుగా కల్తీ కల్లు దందా..!?

వేద న్యూస్, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డి పేట మండలంలోని పలు గ్రామాల్లో బెల్ట్ షాపులలో విచ్చలవిడిగా మద్యంతో పాటు కల్తీ కల్లు విక్రయాలు జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. కల్తీ మద్యం విక్రయాలు సైతం జరుగుతున్నాయన్న ఆరోపణలూ బలంగా వినిపిస్తున్నాయి. నాటు సారా…