తేలు కుట్టి బాలిక మృతి : ఆర్ఎంపీ డాక్టర్ అరెస్టు..!
వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో జరిగిన విషాదకర ఘటన ఒక బాలిక ప్రాణాలను బలిగొంది. తేలు కుట్టిన ఘటనపై సరైన వైద్యం అందించకపోవడంతో కదురుక మహాల అనే 9 సంవత్సరాల బాలిక మృతి చెందింది. ఘటనలో…