సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పై ప్రజల్లో అవగాహన అవసరం
వేద న్యూస్, వరంగల్: సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. మంగళవారం బల్దియా ఆధ్వర్యంలో అమ్మవారి పేట లో నిర్వహించబడుతున్న ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్…