Category: ఆంధ్రప్రదేశ్

ఆవాసాల విధ్వంసం అంచున జీవమనుగడ.. తక్షణమే మారాలి మానవ వైఖరి

మనిషి కేంద్రంగా అభివృద్ధి సరికాదు–పర్యావరణ సమతుల్యతే మన భవిష్యత్తు ప్రకృతి రక్షణకు ప్రతిజ్ఞ–ప్రతి ప్రపంచ పౌరుడి బాధ్యత పర్యావరణ సమతుల్యత లేకపోతే–జీవం లేని అభివృద్ధి నిష్ప్రయోజనం సమగ్ర జీవావరణ వ్యవస్థలంటే–సజీవ, నిర్జీవ ఘటకాల పరస్పర చర్య ఆవరణ వ్యవస్థలకు విఘాతం–మానవ కృత్రిమ…

తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ.. ప్రచారంలో దూసుకెళ్తున్న జనసైనికులు.. కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం

వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి: కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో సిఐఎస్ఎఫ్ జవాను భార్య స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో తనకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేయాలని,జనసేన కార్యకర్తల సహకారంతో ప్రచారంలో…

డాక్టర్లు మందుల చిట్టీలో ‘R’ ఎందుకు రాస్తారు? వైద్యుల సింబల్‌లో నాగుపాము.. ఎందుకో తెలుసా?

వేద న్యూస్, జమ్మికుంట: ప్రతీ ఒక్కరూ ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందంటే చాలు.. తప్పనిసరిగా డాక్టర్ వద్దకు వెళ్లాల్సిందే. ఆ సందర్భంలో వైద్యుడు .. పేషెంట్లను వారి సమస్య గురించి అడిగి.. మందుల చిట్టీ(ప్రిస్క్రిప్షన్)పైన ఆర్ అనే ఆంగ్ల ఆక్షరం రాసిన…

ఆస్తుల అమ్మకం.. దేశ ద్రోహమే!

ప్రకృతి వనరులు ప్రభుత్వ ఆస్తులు కాదు.. జాతీయ ఆస్తులు! ప్రభుత్వ పరిపాలన అనేది ప్రజలకు, అన్నిరకాల జీవరాసి మనుగడకు, రాబోవు తరాలకు సుస్థిర జీవనానికి వనరుల సంరక్షణ లక్ష్యంతో పర్యావరణహితంగా ఉండాలి. ఇటీవల జరుగుతున్న వేగవంతపు మార్పులు, తీసుకునే నిర్ణయాలు అభివృద్ధి…

జీవనశైలి మార్పుతో డయాబెటిస్‌కు చెక్!.. నవంబర్ 14.. ప్రపంచ మధుమేహ దినోత్సవం

వేద న్యూస్, జమ్మికుంట: నవంబర్ 14 ను ప్రపంచ మధుమేహ దినోత్సవం (వరల్డ్ డయాబెటిస్ డే)గా జరుపుకుంటాం. డయాబెటిస్‌పై అవగాహన పెంపొందించడం, నిరోధక చర్యలు తీసుకోవడం, నియంత్రణలో ఉంచుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈ డే ను జరుపుకుంటారు. ఒకే చోట కూర్చుని…

అడవి జాతీయ ఆస్తి.. దాని ప్రొటెక్షన్ అందరి బాధ్యత

సమాజం ఫారెస్ట్ వారియర్స్‌కు అండగా నిలవాలి అడవి అంటే మానవజాతి ఊపిరి. చెట్లు శ్వాసిస్తేనే మనం శ్వాసించగలం. మేఘాలు వర్షమై కురవడానికి, నదులు ప్రవహించడానికి, నేల సారవంతంగా ఉండడానికి అడవే మూలం. పక్షులు, జంతువులు, వృక్షాలు, సూక్ష్మజీవులు అన్నీ ఈ ప్రకృతిచక్రంలో…

అడవి నిశ్శబ్ద రోదన

అటవీ సం‘రక్షణ’ అందరి బాధ్యత హరిత పర్యావరణ మద్దతు కోసం ఒక విజ్ఞప్తి నేచురల్ ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ప్రతి పౌరుడి విధి అటవీ శాఖ సిబ్బందిపై ఇటీవల జరిగిన భయంకరమైన దాడి కేవలం అంకితభావంతో పనిచేసే ప్రజా సేవకులపై జరిగిన దాడి…

‘వందేమాతరం’ గీతాలాపనలో వందనం చేయలేదు ఎందుకు?

గీత ఆలాపన సమయంలో సెల్యూట్ చేయని కానిస్టేబుల్, ఆలయ సిబ్బంది ఒకరు అలా చేయడం గర్హనీయమని పలువురి ఆగ్రహం వేద న్యూస్, యాదగిరిగుట్ట: వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్రం ఆదేశాలతో శుక్రవారం…

  అమ్మకాల్లో భారతీయ ‘దారు’ జోరు!

సేల్స్ లో దుమ్మురేపుతున్న ఇండియన్ లిక్కర్ వేద న్యూస్, డెస్క్: భారత్ ప్రపంచ ఆల్కహాల్ మార్కెట్‌లో అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది. ఆల్కహాల్ అమ్మకాలలో ఇతర దేశాలను అధిగమిస్తూ, భారతీయ బ్రాండ్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. 2025 ప్రథమార్థంలో అమ్మకాలు 7 శాతం…

హనుమాన్ టట్టూపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ..క్రికెటర్లతో ముచ్చట

క్రికెటర్లతో పీఎం ‘హ‌నుమాన్ ట‌ట్టూ’పై దీప్తి శ‌ర్మకు ప్రశ్న ప్లేయర్స్ అందరికీ స్వీట్లు పంచిన మోడీ వేద న్యూస్, డెస్క్: మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచిన హ‌ర్మ‌న్‌ప్రీత్ నేతృత్వంలోని భార‌త బృందం బుధ‌వారం ప్ర‌ధాని మోదీని ఆయ‌న నివాసంలో కలిసిన విష‌యం…