Category: జాతీయం

ఆస్ట్రేలియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, తెలంగాణ అసెంబ్లీ మీడియా అడ్వయిజరీ కమిటీ చైర్మన్ ఐరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వేద న్యూస్, గంగాధర: తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ బతుకమ్మ పండుగను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ క్వీన్స్…

మొక్కజొన్న చేనుకు మోడీ కాపలా(వీడియో)..వాహ్ పీఎం సాబ్!

ఓ రైతు వినూత్న ఐడియా మొక్కజొన్న పంటకు రక్షణగా ప్రధాని మంత్రి కటౌట్ ఆసక్తిగా తిలకిస్తున్న ప్రజలు వేద న్యూస్, వరంగల్: ‘‘మొక్కజొన్న చేనుకు మోడీ కాపలా!’’ అవునండీ.. మీరు చదివింది నిజమే.. మొక్కజొన్న పంటకు కాపలాగా భారత ప్రధాన మంత్రి…

3రోజులపాటు ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ సమావేశాలు..తెలంగాణ నుంచి 25 మంది ప్రతినిధులు

11నుంచి రాజస్థాన్ జోధ్ పూర్ లో: జాతీయ కౌన్సిల్ సభ్యులు బాపురావు దేశవ్యాప్తంగా 500 మంది ప్రతినిధులకు ఆహ్వానం వేద న్యూస్, హుజురాబాద్: జర్నలిస్టుల ఉద్యమంలో 75 ఏళ్ళ చరిత్ర కలిగిన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఐఎఫ్ డబ్ల్యూజే) జాతీయ…

ప్రాథమిక ఆరోగ్య పరీక్షలంటే ఎందుకు భయం?: పీవీ సింధు

క్రీడల్లో సాధించినట్టుగానే ఆరోగ్య పరీక్షలను కూడా అంతే కీలకంగా చూడాలని, అప్పుడే క్రీడలతోపాటు రోజువారీ జీవితంలో కూడా దీర్ఘకాలిక పనితీరును కొనసాగించవచ్చని ఒలింపిక్‌ చాంపియన్‌ పీవీ సింధు ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్‌లోని జీవీకే డయాగ్నోస్టిక్స్‌ అండ్‌ స్పెషాలిటీ క్లినిక్స్‌ మొదటి వార్షికోత్సవ…

అగ్నివీర్ల కోసం ప్రత్యేక రుణ పథకం ప్రవేశపెట్టిన ఎస్ బి ఐ

రూ. 4 లక్షల వరకు పూచీకత్తు అవసరం లేని వ్యక్తిగత రుణాలు ప్రాసెసింగ్ రుసుముపై పూర్తి మాఫీ సెప్టెంబర్ 30, 2025 వరకు రక్షణ సిబ్బందికి ఫ్లాట్ 10.50% అత్యల్ప వడ్డీ రేటు దేశంలోని అతిపెద్ద బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్…

Amazon: నీటి పునరుద్ధరణ ప్రాజెక్టులకు అమెజాన్ రూ.37 కోట్ల పెట్టుబడి

భారతదేశ వ్యాప్తంగా నీటి సంరక్షణ, పునరుద్ధరణ ప్రాజెక్టులకు మద్దతుగా అమెజాన్ ఇండియా రూ.37 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ పెట్టుబడితో, భారతదేశంలోని నీటి కొరత ఉన్న పట్టణ ప్రాంతాలైన బెంగళూరు, హైదరాబాద్, న్యూఢిల్లీ, మరియు ముంబైలలో ఏటా 3…

‘వేద న్యూస్’ ప్రత్యేకం.. పర్యావరణ సమతుల్యానికి జీవగర్ర ‘పులి’

వేద న్యూస్, బ్యూరో: భూమ్మీద మానవాళి కంటే ముందే ఎన్నో వన్యప్రాణుల మనుగడ ఉంది. అలా అడవిలో ఉన్న జంతువులన్నింటిలో ‘‘పులి’’ డిఫరెంట్ ప్లస్ యూనిక్ యానిమల్. ప్రపంచంలో ఉన్న పులులల్లో మూడో వంతు భారతదేశంలోనే ఉండటం విశేషం. భారతదేశ జాతీయ…

Ultraviolette: అదిరిపోయే ఫీచర్స్ తో ఏఐ కనెక్టెడ్ అల్ట్రా వైలెట్ ఎలక్ట్రిక్ బైక్.. పూర్తి వివరాలివే

ఎలక్ట్రిక్ బైక్‌ల తయారీలో ముందుండే అల్ట్రావైలెట్ కంపెనీ, తమ ఎఫ్‌77 (F77) బైక్‌ను మరింత మెరుగుపరిచింది. కొత్తగా ‘జనరేషన్ 3 పవర్‌ట్రైన్ ఫర్మ్‌వేర్’, ‘బాలిస్టిక్+’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో F77 బైక్ ఇప్పుడు మరింత స్మార్ట్‌గా, వేగంగా, నడిపేటప్పుడు…

ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖర్ రాజీనామా..ఎందుకో తెలుసా..!

వేద న్యూస్, డెస్క్ : ఉపరాష్ట్రపతి పదవికి జగ్‌దీప్ ధన్‌ఖర్ రాజీనామా చేసారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఆరోగ్యానికి తాను ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు.

కాకతీయ జూపార్క్ కి రాయల్ బెంగాల్ టైగర్.. ప్రజల సందర్శనార్థం మంత్రి సురేఖ రిలీజ్

వేద న్యూస్, హన్మకొండ : హన్మకొండలోని కాకతీయ జూలాజికల్ పార్క్ లో నిర్మించిన టైగర్ ఎన్ క్లోజర్ లో, నెహ్రూ జూలాజికల్ పార్క్ హైదరాబాద్ నుండి తీసుకువచ్చిన తెల్లపులిని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ప్రజల సందర్శనార్థం ఎంక్లోజర్…