రోడ్డు మొత్తం గుంతల మయం..!
వేద న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామం నుండి మర్రిపెల్లి కి వెళ్లే రోడ్డు భారీ వాహనాల కారణంగా పూర్తిగా గుంతల మాయమైంది. మొన్న కురిసిన వర్షాలకు ఆ గుంతలలో వర్షపు నీరు నిలిచి వాహనాలు…
వేద న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామం నుండి మర్రిపెల్లి కి వెళ్లే రోడ్డు భారీ వాహనాల కారణంగా పూర్తిగా గుంతల మాయమైంది. మొన్న కురిసిన వర్షాలకు ఆ గుంతలలో వర్షపు నీరు నిలిచి వాహనాలు…
కాల్ రికార్డే సాక్ష్యం: సదరు యువతి తండ్రి వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కొక్కుల శ్రీ రాములు.. తమ కూతురికి ప్రేమ పేరుతో బలవంతపు వివాహం చేశారని, తమకు న్యాయం కావాలని మీడియా ముందుకు…
వేద న్యూస్, వరంగల్ : వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో 68.86 శాతం పోలింగ్ నమోదయ్యిందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు. మొత్తం 18,24,466 మంది ఓటర్లకు గాను 12,56,301 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. ఓటింగ్…
వేద న్యూస్, వరంగల్: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలలో వరంగల్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న యడ్లపల్లి సాత్విక అనే విద్యార్థికి 491/500 మార్కులు రావడంతో…
వరంగల్ పార్లమెంటు పరిధిలో మొత్తం ఓటర్లు 18,24,466, పోలింగ్ కేంద్రాలు 1,900. పొలింగ్ సిబ్బంది 12,092 పురుష ఓటర్లు 8,95,421 మహిళా ఓటర్లు 9,28,648 ఇతరులు 397 1,839 మంది హోమ్ ఓటింగ్ కు అప్లై చేసుకోగా 1,718 మంది హోమ్…
వేద న్యూస్, వరంగల్: ఈ విశ్వాన్ని సృష్టించిన శక్తిని దైవంగా భావిస్తే, మానవాళి సృష్టికి మూలమైన తల్లి కూడా దైవమేనని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని (మార్చి 12) పురస్కరించుకుని…
వేద న్యూస్, వరంగల్: భారతీయ బౌద్ధ మహాసభ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర మైనార్టీ కమిషన్ సభ్యుడు దివంగత బొమ్మల కట్టయ్య 3వ వర్ధంతి కార్యక్రమానికి నగరంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు,సామాజిక కార్యకర్తలు పాల్గొని ఆయన విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు.…
వేద న్యూస్, ఖమ్మం : ఓటుహక్కు వున్న ప్రతిఒక్కరు తమ ఓటుహక్కును ఈ నెల 13న వినియోగించుకోవాలని ఖమ్మం లోకసభ నియోజకవర్గ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా.సంజయ్ జి కోల్టే అన్నారు. శుక్రవారం ఖమ్మం లోకసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా…
వేద న్యూస్, డెస్క్: కల్వకుంట్ల చంద్రశేఖర రావును నమ్మి ప్రజలు పది సంవత్సరాలపాటు అధికారమిస్తే రాష్ట్రంలో దౌర్జన్య పూరిత దోపిడి కుటుంబ ఆధిపత్య పరిపాలన సాగించి రాష్ట్ర సంపాదన దోచుకున్నారని అలాంటి పార్టీని పార్లమెంటు ఎన్నికలలో బొంద పెట్టాలని తెలంగాణ ప్రజా…
వేద న్యూస్, వరంగల్ టౌన్ : వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా చేకూరుతుంది. తూర్పు నియోజకవర్గం లోని 32 వ డివిజన్ బీఆర్ఎస్ నాయకురాలు తరాల రాజమణి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్సీ…