Category: తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కమిషన్ నోటీసులు

ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని వ్యక్తిగతంగా దూషించినందుకు ,అసభ్యపదజాలం వాడినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

తక్కువ ధరకే మారుతీ సుజుకీ స్విఫ్ట్

వేద న్యూస్, వరంగల్: వరంగల్ ములుగు రోడ్డులోని మారుతి షోరూం లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ ఫోర్త్ జనరేషన్ కారును డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మారుతి షోరూం జనరల్ మేనేజర్ కళ్యాణ్ మాట్లాడుతూ స్విఫ్ట్ లో…

48 గంటల పాటు మద్యం దుకాణాలు బంద్

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: లోకసభ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంతమంతమైన వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు…

 నాగారంలో బీజేపీ ఇంటింటి ప్రచారం

వేద న్యూస్, జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని నాగారంలో బీజేపీ మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు ఆధ్వర్యంలో మంగళవారం నాయకులు ఇంటింటా బీజేపీ ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ తిరుగుతూ నరేంద్ర మోడీ, బండి సంజయ్ అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరారు. బండి…

వెలిచాల గెలుపు కోసం శ్రీరాములపల్లిలో ఇంటింటి ప్రచారం

వేద న్యూస్, ఇల్లందకుంట: కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఇంగిలే రామారావు అధ్వర్యంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు…

స్వాతంత్ర్యాన్ని తెచ్చింది..తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే : మంత్రి కొండా సురేఖ 

వేద న్యూస్, వరంగల్: స్వాతంత్ర్యాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బిజెపి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రజలు తమ హక్కులు కోల్పోతారని,…

కరీంనగర్ ‘చేతి’కి చిక్కేనా?

హస్తం గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో ప్రచారపర్వం ఎలగందులపై మూడు రంగుల జెండా ఎగరవేసేందుకు అన్నీతానైన మంత్రి ఇన్‌చార్జిగా పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ప్రచారం హోరెత్తిస్తున్న నేత పొన్నం ప్రభాకర్ భుజస్కందాలపై కరీంనగర్ క్యాంపెయిన్ లోక్‌సభ అభ్యర్థి రాజేందర్‌రావుకు మద్దతుగా కాంగ్రెస్ లీడర్లు,…

బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం

ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాజు విస్తృత ప్రచారం వేద న్యూస్, హన్మకొండ: బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు సొనబోయిన రాజు అన్నారు. దామెర మండలకేంద్రంలో వరంగల్ ఎంపీ అభ్యర్థి డా.సుధీర్ కుమార్ గెలుపు కోసం…

ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం

వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. సోమవారం తూర్పు నియోజకవర్గం లోని ఉర్సు, రంగసాయిపేట, సుభాష్ నగర్ 182 కమిటీ సభ్యులు ఇంటింటికి…

కడియం కావ్య గెలుపునకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి

వేద న్యూస్, వరంగల్: ఖిలా వరంగల్ మండలం రామ సురేందర్ నగర్ (జక్కులొద్ది)గుడిసె వాసులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. సోమవారం రామ సురేందర్ నగర్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రామ సందీప్, ఉపాధ్యక్షులు సెక్రటరీ గజ్జ చందు ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ…