Category: తెలంగాణ

మహనీయుడి స్మారక సభ విజయవంతం చేయాలి

వేద న్యూస్,ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సామాజిక ఉద్యమ కారుడు, ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ సావనపెల్లి రాకేష్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డా”బి. ఆర్. అంబేద్కర్…

కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దు

= దళిత బంధు పోరాట సమితి సభ్యుడు కోడెపాక రక్షిత్ వేద న్యూస్, జమ్మికుంట: దళిత బంధు రెండో విడత నిధులు జమ్మికుంట మండల పరిధిలోని లబ్ధిదారులకు అందనందున, మండలంలోని దళితబంధు రాని బాధితులు, దళితులు ఎవరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని…

క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం

వేద న్యూస్, హనుమకొండ : ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో డాక్టర్ సుమిత్రా తిప్పని శ్రీ చైతన్య సీబీఎస్ఈ పాఠశాలలో పిల్లలకి క్యాన్సర్ పై అవగాహన సదస్సుని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెరుగుతున్న క్యాన్సర్ రావడానికి కారణమైన హెచ్ పీ…

జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు

– ఎస్పీ మహేష్ బి.గితే వేద న్యూస్,రాజన్న సిరిసిల్ల: శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం నెల రోజుల (డిసెంబర్ 1వ తేది నుండి 31 వరకు)పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా…

బీఆర్ఎస్ లోకి చేరికలు

వేద న్యూస్, మహబూబ్ నగర్: పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామము నుండి ఎనుముల చైతన్య భారతి ఆధ్వర్యములో కాంగ్రెస్ పార్టీ నుండి 50మంది మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో బిఆర్ యస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు…

డీసీసీ అధ్యక్షులు కాటిపల్లి నగేష్ రెడ్డికి సన్మానం

వేద న్యూస్ రుద్రూర్ : నూతన డీసీసీ అధ్యక్షులుగా ఎన్నికైన కాటిపల్లి నగేష్ రెడ్డిని, నిజామాబాద్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణని, మాజీ డీసీసీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డిని సోమవారం బాన్సువాడ బ్లాక్ (బి) కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్…

యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

– ఎస్సై పి.సాయన్న వేద న్యూస్, రుద్రూర్: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్సై పి.సాయన్న విద్యార్థులకు సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు, నిజామాబాద్ పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో రుద్రూర్ పోలీస్ స్టేషన్…

అగొ.. గిదేం వింత కథ.. ఓటరు ఐడి ఉంది ఓటు లేదు..

వేద న్యూస్, ఆసిఫాబాద్ ప్రతినిధి: సిర్పూర్ టీ మండలం హుడ్కిలి గ్రామ పంచాయతీ పరిధిలోని మాకిడి గ్రామానికి చెందిన తాడే నళిని కి ఓటరు కార్డు ఉంది కానీ ఓటరు లిస్ట్ లో పేరు లేదని వాపోయారు. సోమవారం జిల్లా కేంద్రంలోని…

ఏకగ్రీవం అయ్యేలా చేయండి..!

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వేద న్యూస్,శాయంపేట: సర్పంచ్ ఎన్నికల్లో శాయంపేట మండలంలో వీలైనన్ని ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం అయ్యేలా చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల కేంద్రంలోని ఎస్ వీ…

బాల్య వివాహలపై అవగాహనా సదస్సు

వేద న్యూస్, ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో సోమవారం జెడ్ పీ హేచ్ ఎస్ పాఠశాలలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది.దీనిలో భాగంగా , మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది హేమశ్రీ, మాట్లాడుతూ…