Category: తెలంగాణ

ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీపీ

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నీట మునిగిన ప్రాంతాలను వరంగల్పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈ సందర్భంగా పలు కాలనీలలో గృహనిర్బంధంలో ఉన్న ప్రజల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.…

చరకుడు చెప్పిన ‘చరక సంహిత’ ప్రకారం ఈ ఆరోగ్య రహస్యం మీకు తెలుసా?

ఈ సూత్రాలు పాటిస్తే మీకు ఆరోగ్యం ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ చిట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డి వేద న్యూస్, జమ్మికుంట: ఆయుర్వేద వైద్య శాస్త్ర పితామహుడు చరకుడు రచించిన చరక సంహితలో చెప్పిన ఆరోగ్య రహస్యంను ప్రతీ ఒక్కరూ పాటిస్తే ఆరోగ్యవంతులుగా అందరూ…

విద్యుత్ సరఫరా,పునరుద్ధరణ చర్యలను పరిశీలించిన సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

వేద న్యూస్, హన్మకొండ : మొంథా తుపాను ప్రభావంతో కుండపోతగా కురుస్తున్న అతి భారీ వర్షాల నేపథ్యంలో హన్మకొండ నయింనగర్ ప్రాంతంలో సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి విద్యుత్ సరఫరాపరిస్థితులను, పునరుద్ధరణ చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఫీల్డ్…

‘సైబర్ మేధ-ఏఐ-2025’పై నిపుణుల శిక్షణ.. సైబర్ నేరాలపై ఉక్కుపాదం

మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఒక రోజు శిక్షణ వేద న్యూస్, మేడ్చల్: దేశాభివృద్ధిలో సైబర్‌, సాంకేతికత వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. అంతర్జాలాన్ని అస్త్రంగా మార్చుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్న సైబర్‌ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాల్సిన ఆవశ్యకత పెరిగింది. 2023-24…

సులభ్ కాంప్లెక్ నిర్మాణంపై రాజకీయం చేయడం సరికాదు

గ్రామ పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో బస్ స్టాప్ ఆవరణలో సులభ్ కాంప్లెక్ లేక ప్రయాణికులు అలాగే ఇతర పనులపై మండల కేంద్రానికి వచ్చే వారిలో ముఖ్యంగా మహిళలు చాలా…

ఏ వస్తువైనా ఎంఆర్‌పీ‌ని మించి విక్రయించొద్దు..తూనికల శాఖ అధికారి తనిఖీలు

ఎంఆర్ పి కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తూనికల శాఖ అధికారి వేద న్యూస్, రుద్రూర్ : ఎంఆర్ పి ధర కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని తూనికల శాఖ అధికారి ఎస్సై సందీప్ హెచ్చరించారు.రుద్రూర్ మండల…

కుండపోత వర్షంలోనూ క్షేత్రస్థాయికి తహశీల్దార్.. అధికారికి హ్యాట్సాఫ్

శభాష్ ఎమార్వో.. కుండపోత వర్షంలో సహాయ చర్యలు చేపట్టిన ఎమార్వో ఇక్బాల్, సిబ్బంది శభాష్ ఎమార్వో అంటూ పలువురు ప్రశంసలు వేద న్యూస్, వరంగల్ టౌన్ : ఖిలావరంగల్ మండల తహసీల్దార్ ఇక్బాల్ కుండపోత వర్షంలో బుధవారం లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు.…

మానవత్వం చాటుకున్న డ్రైవర్లు

వేద న్యూస్, హనుమకొండ: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇంటి వద్దే ఉంటున్న హనుమకొండ లోని బాలసముద్రం కు చెందిన డ్రైవర్ రాళ్లబండి యకాంబరంచారి కి ఓన్ ప్లేట్ డ్రైవర్ మిత్ర బృందం తరపున 19వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.…

బాధ్యులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలి

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేదన్యూస్, గంగాధర :* గంగాధర మండలం కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను వేధించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా…

రక్తదానం ప్రాణధానంతో సమానం

జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఐపీఎస్ *అమరవీరుల త్యాగాలకు నివాళిగా మెగా రక్తదాన శిబిరం.* వేద న్యూస్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ గార్డెన్స్‌లో మెగా రక్తదాన శిబిరంఏర్పాటు.ఈకార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బి.…