Category: తెలంగాణ

సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

వేద న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి: రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని శనివారం రాష్ట్ర అటవీ,పర్యావరణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు. మంత్రి కొండా సురేఖ తనకు సొంత సోదరి లాగా అని ముఖ్యమంత్రి రేవంత్…

సుశీల్ గౌడ్ కి రాఖీ కట్టిన ఎమ్మెల్సీ కవిత

వేద న్యూస్, హైదరాబాద్: రాఖీ పౌర్ణమి సందర్భంగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాఖీ కట్టారు.ప్రతి సంవత్సరం పవిత్రమైన రాఖీ రోజున సోదరి తన ప్రేమతో రాఖీ కట్టడం మనసుకు అపారమైన ఆనందాన్ని ఇస్తుందన్నారు.…

భర్తకు భార్య రాఖీ కట్టొచ్చా.?.. పురాణాలు ఏం చెబుతున్నాయి?

సోదరీమణులు అత్యంత వైభవంగా రాఖీ పండుగను జరుపుకుంటున్నారు. సోదర భావం పవిత్రతను పెంపొందించడమే ఈ ఫెస్టివల్ సందేశమని పలువురు పేర్కొంటున్నారు. పురాణాల ప్రకారం.. పూర్వం దేవతలకు, రాక్షసులకు మధ్య 12 సంవత్సరాల భీకర యుద్ధం జరిగింది. ఆ సమయంలో దేవతల రాజు…

వరంగల్ యోగా అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు ఎవరో తెలుసా..!

వేద న్యూస్, వరంగల్ టౌన్: వరంగల్ జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి, ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో రాబోయే నాలుగు సంవత్సరాలకు గాను అధ్యక్ష, కార్యదర్శులను, కోశాధికారిని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ చంద్ర…

మంచి మనసున్నోళ్లు మహేష్ అభిమానులు..ఏం చేశారంటే?

ఖమ్మంలో ఘనంగా మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు వేద న్యూస్, ఖమ్మం: సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన నగర కమిటీ ఆధ్వర్యంలోఖమ్మం లో మహేష్ బాబు 50వ పుట్టినరోజు సందర్భంగా తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.…

11 ఇసుక డంపులు సీజ్..!

వేద న్యూస్, పెద్దపల్లి : ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న పాముల పేట, మేడిపల్లి ఇసుక రీచ్ మూసివేత అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు అక్రమ ఇసుక రవాణా పై పత్రికా ప్రకటన విడుదల…

సంప్రదాయాలను ప్రజా చైతన్యం కోసం వినియోగించాలి

కలెక్టర్ కోయ శ్రీ హర్ష వేద న్యూస్, పెద్దపల్లి : శ్రాఖీ పండుగ వంటి స్థానిక సంప్రదాయాలను ప్రజా చైతన్యం కోసం వినియోగించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్లో జిల్లా…

‘వల్లభాయ్ పటేల్.. రైతులు.. చంపారన్ టు చిత్రకూట్’ అంశంపై సెమినార్.. గవర్నర్ హాజరు

గ్రామీణ అసమానతలు, పరిపాలనపై దేశవ్యాప్తంగా విస్తృతమైన చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, గీతం (డీమ్డ్ టు బి యూనివర్సిటీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ICSSR) సంయుక్తంగా ఒక రెండు రోజుల సెమినార్‌ను నిర్వహించాయి. “సర్దార్ వల్లభాయ్ పటేల్…

భద్రకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు.. ప్రత్యేకంగా మహిళల వరలక్ష్మి వ్రతం పూజలు

శ్రావణ శుక్రవారం సందర్భంగా అధిక సంఖ్యలో హాజరు వేద న్యూస్, వరంగల్ : శ్రావణ మాసం వరలక్ష్మీవ్రతం శుక్రవారం సందర్భంగా భక్తులు భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి దేవాలయానికి పోటెత్తారు. భక్తులు భక్తిశ్రద్ధలతో ఒడిబియ్యం పోసి అమ్మవారికి చీరలు సమర్పించారు. భక్తులు ఉదయం…

శభాష్ చందుర్తి పోలీస్.. స్కూల్ పిల్లల భద్రతపై ఆటో, ట్రాలీ డ్రైవర్లకు అవగాహన

వేద న్యూస్, చందుర్తి: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఆటో, ట్రాలీ డ్రైవర్లకు శుక్రవారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రమేష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్కూల్‌ ఆటోలు, వాటిలో ప్రయాణించే విద్యార్థుల భద్రత, మోటార్‌ వెహికిల్స్‌ చట్టంలోని…