Category: తెలంగాణ

శ్రీ సత్య సాయి సేవా సమితి సాంస్కృతిక కార్యక్రమాలు

మర్రిపల్లిగూడెం ప్రభుత్వ పాఠశాలలో వేద న్యూస్, హుజూరాబాద్ ప్రతినిధి: శ్రీ సత్య సాయి సేవ సమితి జమ్మికుంట వారి ఆధ్వర్యంలో మర్రిపల్లిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం సేవా సమితి ఆధ్వర్యంలో వైద్యులు పిల్లలకు…

అంగరంగ వైభవంగా గణేష్ ఆగమన యాత్ర

వేద న్యూస్, హన్మకొండ: గ్రేటర్ వరంగల్‌లో అప్పుడే వినాయక చవితి సందడి మొదలైంది. హనుమకొండ లోని పబ్లిక్ గార్డెన్ నుంచి వినాయకుడి కాంపౌండ్ జాగృతి లోటస్ కాలనీ వినాయకుని కాంపౌండ్ వద్దకు.. శనివారం అంగరంగ వైభవంగా యాత్ర జరిగింది. వరంగల్ పశ్చిమ…

రోడ్లు బాగు చేయాలని మోడల్ స్కూల్ విద్యార్థుల ధర్నా

వేద న్యూస్, ఇల్లంతకుంట: రోడ్లు బాగు చేయాలి అని మోడల్ స్కూల్ విద్యార్థులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో రహీంఖానపేట గ్రామంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి రహీంఖానపేట లో ధర్నా చేశారు. ఈ సందర్బంగా ఏబీవీపీ…

కాంగ్రెస్ సీనియర్ నేత ముందస్తు అరెస్ట్

వేద న్యూస్,బోయినిపల్లి : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కేంద్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు మొదలైనట్లు తెలుస్తుంది. నిన్న, మొన్నటి వరకు అధికార పార్టీలో అంతా బాగానే ఉన్నట్టు అనిపించిన ఒక్కసారిగా నేతల మధ్య సెగలు భగ్గుమని…

మహిళపై చేయి చేసుకున్న ఎస్ఐ!(వీడియో)

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: మిల్స్ కాలనీ ఎస్సై తనపై చేయి చేసుకున్నాడని ఆరోపిస్తూ దళిత మహిళ మరియమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్థానికులు, మహిళ ఇచ్చిన సమాచారం మేరకు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

వేద న్యూస్, ముస్తాబాద్ : పనుల జాతర 2025 కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ పనుల…

గణేష్ మండలపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలి

-సిఐ మోగిలి వేద న్యూస్, ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో సిరిసిల్ల రూరల్ సిఐ మోగిలి,ఎస్సై సిరిసిల్ల అశోక్ ఆధ్వర్యంలో గణేష్ మండలపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులు విద్యుత్తు వైర్ల…

సమయానుకూలంగా బస్సులు నడపాలి

వేద న్యూస్, వీర్నపల్లి : గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో బుధవారం రెండు గంటల పాటు మర్రిమడ్ల…

కరీమాబాద్ లో వెంటాడుతున్న పాముల భయం

వేద న్యూస్, కరీమాబాద్: గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ పరిధిలోని కరీమాబాద్ ప్రాంతంలో విష సర్పాల బెడద ఎక్కువ అయ్యింది. ప్రతి రోజు చుట్టూ ప్రక్కల ప్రాంతంలోని ఎవరొక్కరి ఇంట్లో పాములు కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో స్థానికులు భయందోళనకు గురికాకతప్పడం లేదు.…

అగర్తల మైసమ్మ ఆలయానికి పూర్వ వైభవం

గంగపుత్రుల ఆధ్వర్యంలో పునః ప్రతిష్ట వేద న్యూస్, వరంగల్ టౌన్: ఖిలా వరంగల్ మండలం పడమరకోట అగర్త సామ్రాజ్యంలో స్థాపించిన కట్ట మైసమ్మ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. గంగపుత్రుల ఆధ్వర్యంలో శ్రావణ మాసం పురస్కరించుకొని ఆలయాన్ని పునః ప్రతిష్టించారు. ఈ సందర్బంగా…