Category: తెలంగాణ

ఇకపై సౌండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు

వేద న్యూస్,వరంగల్ క్రైమ్ : ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసిన వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానికిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడుతాయని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర…

లంచం ఇవ్వకండి..సమాచారం ఇవ్వండి

వేద న్యూస్, డెస్క్ : ప్రభుత్వాధికారులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే.. లంచం ఇవ్వకుండా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ సీవీ ఆనంద్‌ కోరారు.కాగా ఏసీబీ అధికారులు ఎప్పటికప్పుడు లంచం ఇవ్వకండి..…

మీ సెల్ ఫోన్ పోయిందా..ఐతే ఇలా చేయండి

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ ఎవరైన తమ సెల్ఫోన్లను పోగొట్టుకున్న, చోరీ బాధితులు తక్షణమే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తే పోయిన సెల్ఫోన్ తిరిగి పోందే అవకాశం వుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్…

అంతర్ రాష్ట్ర హశిష్ మత్తు పదార్థాల స్మగ్లర్ అరెస్టు

వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : అతి ప్రమాదకరమైన హశిష్ మత్తు మందు స్మగ్లింగ్ కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ ను మట్టేవాడ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.అరెస్టు చేసిన నిందితుడు నుండి సుమారు రూ.4లక్షల 50వేల రూపాయల విలువైన తొమ్మిది…

మట్వాడ క్రైమ్ సిబ్బందికి సన్మానం

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: మట్వాడ పోలీస్ స్టేషన్ లో క్రైమ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మీర్ మహమ్మద్ అలీ ని వరంగల్ సెంట్రల్ డిసిపి బారీ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అలీతో పాటు మట్వాడ క్రైమ్ సిబ్బంది…

ఏసీబీ వలలో తహసిల్దార్

వేద న్యూస్, కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల తహసిల్దార్ మాధవి ఏసీబీ వలలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే కసర బోయిన గోపాల్ అనే రైతు మే తొమ్మిదవ తేదీన తన తండ్రి పేరుతో ఉన్న మూడు ఎకరాల రెండు గుంటల…

జీడబ్ల్యూఎంసీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

వేద న్యూస్, జీడబ్ల్యూఎంసీ : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు సత్వర సహాయం అందించడానికి జిడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయం లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, అధికారులు, సిబ్బందితో 24 గంటలు పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్ అశ్విని తానాజీ వాఖడే తెలిపారు. వరంగల్…

వీధి కుక్కల పట్టివేత

వేద న్యూస్, వరంగల్: నగరంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడబడితే అక్కడ ఉంటూ రోడ్లపై వెళ్లే ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. గ్రేటర్ వరంగల్ 40వ డివిజన్ కరీమాబాద్ ప్రాంతంలో కుక్కలు సైనవిహారం చేస్తున్న సంగతి తెలుసుకున్న కార్పొరేటర్ తక్షణమే కుక్కలను పట్టుకునే…

పోయిన బ్యాగు అప్పగింత..!

వేద న్యూస్, వరంగల్ క్రైమ్: బెల్లంపల్లికి చెందిన దుర్గం రాధ అనే మహిళ పోగొట్టుకున్న బ్యాగును ఆమెకు మిల్స్ కాలనీ పోలీసులు తిరిగి అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెల్లంపల్లి నుంచి ఖిలా వరంగల్ కోటను చూడటానికి వచ్చిన దుర్గం…

ఇల్లందకుంట ప్రెస్ క్లబ్ (ఐజేయూ) కార్యవర్గం ఏకగ్రీవం

అధ్యక్షుడిగా బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ వేద న్యూస్, జమ్మికుంట: గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న ఇల్లందకుంట ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నిక బుధవారం జరిగింది. ఏకగ్రీవంగా ఇల్లందకుంట ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడిగా జక్కే బాలరాజు, ప్రధాన కార్యదర్శిగా ఇంగిలే ప్రభాకర్‌రావు ఎన్నికయ్యారు.…