Category: తెలంగాణ

ఆత్మ కమిటీ డైరెక్టర్ గా కిర్మరే తరుణ్ 

వేద న్యూస్, ఆసిఫాబాద్: అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఏ టీ ఎం ఏ ) కమిటీ డైరెక్టర్ గా కిర్మరే తరుణ్ నియమితులయ్యారు. జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండే విఠల్ ఆయనకు నియామక పత్రాన్ని అందించారు. సిర్పూర్ (టి)…

ఆవాసంలో చక్కటి విద్యాబోధన..సువిశాల క్రీడా ప్రాంగణం..ఆహ్లాదకర వాతావరణం

విశాలమైన క్రీడాప్రాంగణంలో విద్యార్థులకు ఆటలు క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందేలా టీచర్ల పాఠాలు వేద న్యూస్, జమ్మికుంట: పోటీతత్వం విపరీతంగా పెరిగిన ప్రస్తుత తరుణంలో విద్యావ్యవస్థలో.. మార్కెట్ మాయాజాలంతో ‘మార్కులు’ కీలకంగా మారాయి. ‘‘ఒకటి..ఒకటి..ఒకటి..రెండు..రెండు..రెండు..’’ అంటూ ప్రకటనలతో విద్యార్థులను తమ వైపునకు…

భర్త డెత్‌పై రెండో భార్య అనుమానం.. మృతదేహానికి పోస్టు మార్టం

వేద న్యూస్, రుద్రూర్: తన భర్త మృతిపై అనుమానాలున్నాయని మృతుడి రెండో భార్య పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. వివరాల్లోకెళితే..రుద్రూర్ మండల కేంద్రంలోని ఆర్ఎన్సీ కాలనీకి…

అటవీ భూముల ఆక్రమణపై ఖండన..బుధవారం 8 ఎన్జీవోల సంయుక్త ప్రెస్‌మీట్

వేద న్యూస్, నాగర్‌ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో అటవీ భూములను ఆక్రమించి, అక్రమంగా చెట్ల నరికివేతలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన ఆధారాలను సేకరించామని, 8 పర్యావరణ పరిరక్షణ ఎన్జీఓలు తెలిపాయి. వారు సంయుక్త వేదికగా ఫారెస్ట్ భూముల ఆక్రమణను…

మద్యం సేవించి పాఠశాలలో విధులకు హాజరైన ఉద్యోగి.. సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ

వేద న్యూస్, చొప్పదండి రామడుగు: మద్యం సేవించి విధులకు హాజరైన మండలంలోని గోపాల్ రావు పెట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ రఫీక్ ను ..విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా పరిషత్…

దొంగతనం కేసులో రూ.30 వేలు లంచం డిమాండ్.. రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

ఏసీబీ నెట్‌లో మెదక్ జిల్లా టేక్మల్ పోలీస్ స్టేషన్ సబ్ఇ న్‌స్పెక్టర్ వేద న్యూస్ టేక్మాల్: బి ఎన్ ఎన్ ఎస్,చట్టం, 2023లోని సెక్షన్ 35(3) కింద జారీ చేయబడిన నోటీసులకు సంబంధించి మరియు టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన దొంగతనం…

పంట పొలాల నుంచి ఎస్ఐని తీసుకొచ్చిన అధికారులు..(వీడియో) ఏసీబీ వలలో సబ్ ఇన్ స్పెక్టర్

వేద న్యూస్, క్రైమ్ బ్యూరో: పంట పొలాల్లోకి పారిపోయిన పోలీసు సబ్ ఇన్ స్పెక్టర్ ను ఏసీ బి అధికారులు చేజ్ చేసి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఏసీబీని చూసి పంట పొలాల్లోకి ఎస్సై..…

హుజురాబాద్ ను జిల్లాగా ప్రకటించాలి

జేడీఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి వేద న్యూస్ , హుజురాబాద్ టౌన్ : హుజురాబాద్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జిల్లాగా ప్రకటించాలని జనతాదళ్ ( సెక్యులర్ ) పార్టీ జేడీఎస్ రాష్ట్ర కార్యదర్శి వాసు వడ్లూరి అన్నారు.…

“వేద న్యూస్” చొరవతో వృద్ధురాలికి న్యాయం

కలెక్టర్ ఆఫీస్ కు బాధిత వృద్ధురాలితో పాటు వేద న్యూస్ వెంటనే స్పందించిన ఆర్డిఓ వృద్ధాశ్రమంలో వృద్ధురాలిని చేర్పించిన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జయంతి వేద న్యూస్ తెలుగు దినపత్రికకు అభినందన ఇది అసలైన జర్నలిజం అని వేద న్యూస్ కి…